టాప్ స్టోరీస్ - Page 270
చరిత్ర సృష్టించాలన్న, తిరగరాయాలన్న చంద్రబాబుతోనే సాధ్యం: లోకేశ్
చరిత్ర సృష్టించాలన్నా..దానిని తిరగరాయాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం..అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 11:13 AM IST
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ విక్రయానికి సుప్రీంకోర్టు అనుమతి
దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రీన్ పటాకుల విక్రయం, వినియోగానికి సుప్రీం కోర్టు అనుమతి తెలిపింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 10:54 AM IST
తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ప్రక్షాళన..ఒకేసారి 106 మంది బదిలీ
తెలంగాణ ఇరిగేషన్ శాఖ భారీగా బదిలీలు చేపట్టింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 10:49 AM IST
Hyderabad: జూబ్లీహిల్స్ బైపోల్.. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిషేధించింది.
By అంజి Published on 15 Oct 2025 10:20 AM IST
Nizamabad: 'నాకు ఈ కాలేజీ నచ్చలేదు'.. నోట్ రాసి విద్యార్థి అదృశ్యం
నిజామాబాద్లో ఓ విద్యార్థి తనకు కాలేజీ నచ్చలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను ఇంట్లో వదిలి అదృశ్యమయ్యాడు. విద్యార్థి ఆకస్మిక అదృశ్యం అతని...
By అంజి Published on 15 Oct 2025 9:45 AM IST
జూబ్లీహిల్స్లో 23 వేల నకిలీ ఓట్లు.. ఈసీ దర్యాప్తు చేయాలని కేటీఆర్ డిమాండ్
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 3.75 లక్షల ఓట్లు ఉన్నట్టు ఈసీ వెల్లడించిందని.
By అంజి Published on 15 Oct 2025 9:25 AM IST
పదేపదే అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక.. పోక్సో చట్టం కింద నిందితుడి అరెస్టు
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని, ఆమె గర్భవతి అయిందని సీనియర్ పోలీసు అధికారి..
By అంజి Published on 15 Oct 2025 8:28 AM IST
190 కొత్త 108 అంబులెన్స్లను ప్రారంభించనున్న ఏపీ ప్రభుత్వం
కీలకమైన "గోల్డెన్ అవర్" లోపు ఆసుపత్రులకు చేరుకోవడానికి, సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు రోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 190...
By అంజి Published on 15 Oct 2025 7:51 AM IST
ప్రధాని కర్నూలు పర్యటన.. ఈ 4 మండలాల్లో స్కూళ్లు మూసివేత
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన దృష్ట్యా కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు నేడు, రేపు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవోలు ఉత్తర్వులు జారీ...
By అంజి Published on 15 Oct 2025 7:37 AM IST
టీనేజర్ల కోసం ఇన్స్టాలో కొత్త రూల్స్!
ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే పీజీ-13 రేటింగ్ మార్గదర్శకాల..
By అంజి Published on 15 Oct 2025 7:25 AM IST
హైదరాబాద్లో కేసీఆర్ రిస్టార్ట్స్లో రేవ్ పార్టీ కలకలం
హైదరాబాద్ నగరం రేవ్ పార్టీలకు అడ్డగా మారుతోంది. రేవ్ పార్టీలు చట్ట విరుద్ధం అయినప్పటికీ కొందరు బడా బాబులు లెక్క చేయడం..
By అంజి Published on 15 Oct 2025 7:00 AM IST
జైసల్మేర్ బస్సు అగ్నిప్రమాదం.. 20 మంది మృతి.. రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
మంగళవారం జైసల్మేర్ నుండి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది మరణించారని పోకరన్కు చెందిన బిజెపి ఎమ్మెల్యే ధృవీకరించారు.
By అంజి Published on 15 Oct 2025 6:42 AM IST














