టాప్ స్టోరీస్ - Page 121
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు-దర్శకుడు శ్రీనివాసన్ శనివారం ఉదయం ఓ ప్రైవేట్...
By అంజి Published on 20 Dec 2025 11:39 AM IST
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో 2,669 ఖాళీలు
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TMREIS) పాఠశాలలు, కళాశాలలలో 2,669 పోస్టులు ఖాళీగా ఉన్నాయని...
By అంజి Published on 20 Dec 2025 11:19 AM IST
వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్.. టోల్గేట్ల వద్ద ఆగడం ఉండదిక.. అతివేగంగా నడిపితే ఆటోమెటిక్ చలాన్
వచ్చే ఏడాది చివరి నాటికి నేషనల్ హైవేలపై 100 శాతం శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ అమల్లోకి తెచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
By అంజి Published on 20 Dec 2025 10:42 AM IST
Assam Train Elephant Accident: రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి.. పట్టాలు తప్పిన 5 బోగీలు
అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్ - ఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతి చెందినట్టు...
By అంజి Published on 20 Dec 2025 9:48 AM IST
Sangareddy: ప్రియుడితో కేసీఆర్ డబుల్ బెడ్రూంలో యువతి.. సడెన్గా తండ్రి రావడంతో..
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తికి కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు కాగా..
By అంజి Published on 20 Dec 2025 9:27 AM IST
Musthabu Program: నేటి నుంచి ఏపీలోని స్కూళ్లు, కాలేజీల్లో 'ముస్తాబు' కార్యక్రమం
విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే ఉద్దేశంతో స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి 'ముస్తాబు' కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
By అంజి Published on 20 Dec 2025 9:09 AM IST
PMUYతో ప్రతి గ్యాస్ కనెక్షన్పై రూ.300 రాయితీ: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని 65.40 లక్షల ఎల్పీజీ కనెక్షన్లను ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్...
By అంజి Published on 20 Dec 2025 8:39 AM IST
విషాదం.. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి నవ దంపతులు మృతి
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వంగపల్లి - ఆలేరు రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే పట్టాలపై మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుండి ప్రమాదవశాత్తు పడి ఆంధ్రప్రదేశ్కు...
By అంజి Published on 20 Dec 2025 8:23 AM IST
Pushya Masam 2025: నేటి నుంచే పుష్యమాసం.. ఇలా చేయండి.
పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది.
By అంజి Published on 20 Dec 2025 7:52 AM IST
నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
By అంజి Published on 20 Dec 2025 7:35 AM IST
Taiwan: తైవాన్ రాజధాని తైపేలో భయానక దాడి.. ముగ్గురు మృతి, ఐదుగురికి గాయాలు
తైవాన్ రాజధాని తైపే నగరంలోని సెంట్రల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. మాస్క్, బాడీ ఆర్మర్ ధరించిన ఓ వ్యక్తి ప్రజలపై విచక్షణలేకుండా...
By అంజి Published on 20 Dec 2025 7:29 AM IST
AP Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల టైమ్టేబుల్లో మార్పు
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE) శుక్రవారం నాడు మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం సవరించిన...
By అంజి Published on 20 Dec 2025 7:23 AM IST














