You Searched For "National News"
ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు
సల్వా జుడుం తీర్పు విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఖండించారు
By Knakam Karthik Published on 25 Aug 2025 2:24 PM IST
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!
దసరా పండుగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి జీఎస్టీ కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 25 Aug 2025 11:25 AM IST
వచ్చే నెలలో RSS కీలక సమావేశం..బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ
జోధ్పూర్లో సెప్టెంబర్ 5 నుండి 7 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సమన్వయ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 25 Aug 2025 10:36 AM IST
అమెరికాకు పార్శిళ్లు పంపేవారికి బ్యాడ్న్యూస్ చెప్పిన ఇండియా పోస్ట్
ఆగస్టు 25 నుండి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది
By Knakam Karthik Published on 24 Aug 2025 8:39 PM IST
కుక్కను బైక్కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లిన వ్యక్తి..ఆ తర్వాత ఏం జరిగిందంటే?
అహ్మదాబాద్లో ఒక వ్యక్తి కుక్కను హింసించి, ఆపై తన బైక్కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లాడు.
By Knakam Karthik Published on 24 Aug 2025 4:54 PM IST
గగన్యాన్ మిషన్ కోసం ఇస్రో కీలక పరీక్ష విజయవంతం
భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక తొలి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్లో కీలక మైలురాయి పడింది.
By Knakam Karthik Published on 24 Aug 2025 2:55 PM IST
చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్ రెడ్డి
దేశంలోని అత్యున్నత నాయకులలో ఏపీ సీఎం చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 24 Aug 2025 8:57 AM IST
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు
వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 11:03 AM IST
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి పేరును విపక్షాలు ప్రకటించాయి.
By Knakam Karthik Published on 19 Aug 2025 1:45 PM IST
రైలు ప్రయాణికుల లగేజీపై కఠిన నిబంధనలు.. కీలక నిర్ణయం దిశగా రైల్వే!
ప్రయాణికుల లగేజీ విషయంలో విమాన ప్రయాణంలో అనుసరించే పద్ధతులను అవలంబించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 19 Aug 2025 12:56 PM IST
సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 5:30 PM IST
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 17 Aug 2025 8:11 PM IST











