You Searched For "National News"
Nagaland: తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఇద్దరు మహిళలు
మొట్టమొదటి సారిగా మహిళలు నాగాలాండ్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
By అంజి Published on 2 March 2023 7:30 PM IST
దారుణం.. తల్లి పక్కన నిద్రిస్తున్న పసికందును చంపిన వీధికుక్కలు
రాజస్థాన్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిద్రిస్తున్న తల్లి వద్ద నుండి పసికందును లాక్కెళ్లి వీధికుక్కలు కొట్టి చంపాయి.
By అంజి Published on 1 March 2023 1:30 PM IST
విడాకుల కోసం భార్య రూ.10 లక్షల డిమాండ్.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన భర్త
నా మూత్ర పిండం అమ్మకానికి సిద్ధంగా ఉంది. 21న నా ఆత్మాహుతి కార్యక్రమం అని రాసి భార్యతో కలిసి, విడివిడిగా ఉన్న ఫొటోలతో
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 1:11 PM IST
'ఈ దోపిడీ ఇంకా ఎంతకాలం'.. గ్యాస్ ధర పెంపుపై ఖర్గే మండిపాటు
గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం కేంద్రంపై మండిపడ్డారు.
By అంజి Published on 1 March 2023 11:34 AM IST
తృణమూల్ కాంగ్రెస్కు హ్యాకర్ల షాక్.. ట్విటర్ ఖాతా హ్యాక్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్విటర్ ఖాతా హాక్ అయింది.
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 10:39 AM IST
ఢిల్లీలో అరాచకం.. వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం
దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వాన్ని కించపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి మూగ జంతువుపై అత్యాచారం చేశాడు.
By అంజి Published on 27 Feb 2023 9:00 AM IST
అదనపు సమయం ఇవ్వలేదని.. ఎగ్జామ్ సెంటర్ను ధ్వంసం చేసిన విద్యార్థులు
పరీక్ష మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుంది అనగా విధ్యార్థులు తమకు అదనపు సమయం ఇవ్వాలని ఆందోళనకు దిగారు.
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 12:21 PM IST
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలకు సోనియా, రాహుల్ దూరం
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున
By అంజి Published on 24 Feb 2023 11:37 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్: ఈడీ విచారణకు కేజ్రీవాల్ పీఏ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కేపీ గురువారం డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) విచారణలో చేరారు.
By అంజి Published on 23 Feb 2023 4:14 PM IST
కరోనా భయం : మూడేళ్లుగా ఇంట్లోనే ఉంటున్న తల్లీ, కుమారుడు.. భర్తను కూడా రానివ్వడం లేదు
ఓ మహిళ కరోనా భయంతో గత మూడేళ్లుగా కుమారుడితో కలిసి స్వీయ నిర్భంధంలో ఉంటోంది. భర్తను కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 12:16 PM IST
దారుణం.. ఆర్టీసీ బస్సులో మహిళపై మూత్రం పోసిన ఇంజినీరింగ్ పట్టభద్రుడు
ఓ యువకుడు మద్యం మత్తులో బస్సులో కూర్చోని ఉన్న మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు.
By తోట వంశీ కుమార్ Published on 23 Feb 2023 9:48 AM IST
అదానీకి ఆఫ్ఘనిస్థాన్ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు: సీపీఐ నారాయణ
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి ఆఫ్ఘనిస్థాన్ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని సీపీఐ నారాయణ ఆరోపించారు
By అంజి Published on 22 Feb 2023 4:32 PM IST