You Searched For "National News"
కరూర్ తొక్కిసలాట కేసును సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 13 Oct 2025 12:07 PM IST
ఆ ఒక్క తప్పు వల్ల ఇందిరగాంధీ బలయ్యారు: చిదంబరం
'ఆపరేషన్ బ్లూస్టార్ (1984)'లో జరిగిన తప్పు వల్ల మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నారని..
By అంజి Published on 12 Oct 2025 1:30 PM IST
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు..ఐదుగురు దుర్మరణం
అయోధ్యలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోవడంతో కనీసం ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 9:12 AM IST
22కి చేరిన దగ్గు మందు మరణాలు, నాగ్పూర్లో ఇద్దరు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది
By Knakam Karthik Published on 10 Oct 2025 8:28 AM IST
హర్యానాలో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ కేసు..భార్య సంచలన ఆరోపణలు
చండీగఢ్లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య, హరియాణా కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అన్మీత్ పి.కుమార్ కీలక ఆరోపణలు...
By Knakam Karthik Published on 9 Oct 2025 10:57 AM IST
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫేజ్-1ని ప్రారంభించిన ప్రధాని మోదీ
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ఫేజ్- 1ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 4:04 PM IST
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:39 AM IST
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, అతని కొడుకుపై 20 కేసులు.. ఏం చేశారంటే..?
కోట్ల రూపాయలను మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, అతని కుటుంబంపై సంభాల్ పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు
By Knakam Karthik Published on 7 Oct 2025 12:18 PM IST
మరో మైలురాయి చేరుకున్న మోదీ.. పాలనా ప్రయాణంలో 25 ఏళ్లు
ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నారు.
By Knakam Karthik Published on 7 Oct 2025 11:11 AM IST
మూడేళ్లలో 241 కోట్లు సంపాదించా!!
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని బయట పెట్టాడు
By Knakam Karthik Published on 6 Oct 2025 7:25 PM IST
నెత్తురోడిన బీజేపీ ఎంపీ.. బట్టలు చింపేశారు
బీజేపీ ఎంపీ ఖాగెన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుండగా స్థానికులు వారిపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది
By Knakam Karthik Published on 6 Oct 2025 6:38 PM IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది.
By Knakam Karthik Published on 6 Oct 2025 4:53 PM IST











