You Searched For "Minister Lokesh"
వైసీపీ ప్రభుత్వం దిగేనాటికి రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు: లోకేశ్
వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయులు పెట్టి.. ఇప్పుడు ఏవిధంగా మాట్లాడతారని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:10 AM IST
ఏపీ మెగా డీఎస్సీ ఉద్యోగార్హులకు గుడ్న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 25వ తేదీన అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నట్టు పేర్కొంది.
By అంజి Published on 23 Sept 2025 7:02 AM IST
క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు
రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3 శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By అంజి Published on 30 Aug 2025 8:39 AM IST
ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి..జై శంకర్కు లోకేశ్ విజ్ఞప్తి
విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 18 Aug 2025 12:18 PM IST
'రూ.1 కే ఎకరం భూమి.. నిరూపిస్తే రాజీనామా చేస్తా'.. జగన్కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్
వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం భూమి రూ.1 కే ఇచ్చారనే ఆరోపణలను జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి...
By అంజి Published on 3 Jun 2025 6:47 AM IST
వారిద్దరి మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది: షర్మిల
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం జగన్లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 1 Jun 2025 3:42 PM IST
మాకు శక్తివంతమైన బ్రాండ్ ఉంది, అది ఆయనే: మంత్రి లోకేశ్
అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్కు మంత్రి లోకేశ్ భూమిపూజ చేశారు.
By Knakam Karthik Published on 16 May 2025 1:28 PM IST
Video: వీర జవాన్ మురళీ తల్లిని ఓదార్చిన పవన్, లోకేష్.. తీవ్ర భావోద్వేగం
భారత్ - పాక్ యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్, మంత్రి నారా లోకేష్లు నివాళులు అర్పించారు.
By అంజి Published on 11 May 2025 11:00 AM IST
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి
రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇవాళ ఉదయం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
By అంజి Published on 20 April 2025 11:06 AM IST
ఫస్ట్ ఇయర్లో 70%, సెకండియర్లో 83%.. గత పదేళ్లలో ఇదే అత్యధిక పాస్ పర్సెంటేజ్: లోకేష్
ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో 70 శాతం, సెకండియర్లో 83 శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్టు మంత్రి నారా లోకేష్...
By అంజి Published on 12 April 2025 11:44 AM IST
ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 2 March 2025 6:57 AM IST
Andhrapradesh: మిర్చి రైతులకు శుభవార్త.. కనీస మద్ధతు ధరకు కేంద్రం అంగీకారం
గత పాలకులు కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే... చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల...
By అంజి Published on 25 Feb 2025 6:42 AM IST