You Searched For "Maoists"
అండర్గ్రౌండ్ మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి..తెలంగాణ డీజీపీ పిలుపు
అండర్గ్రౌండ్లో ఉన్న మావోయిస్టులు, కార్యకర్తలు జన సమాజంలోకి తిరిగి రావాలని తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి కోరారు
By Knakam Karthik Published on 15 Feb 2026 6:42 PM IST
ఛత్తీస్గఢ్లో పేలిన ఐఈడీలు.. 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు (IEDలు) పేలడంతో...
By అంజి Published on 26 Jan 2026 1:41 PM IST
మావోయిస్టులకు భారీ షాక్..ఛత్తీస్గఢ్లో ఆయుధాల తయారీ కేంద్రం ధ్వంసం
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 22 Dec 2025 1:08 PM IST
Bijapur Encounter : 18కి చేరిన మృతుల సంఖ్య
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మరణించారు.
By Medi Samrat Published on 4 Dec 2025 6:50 PM IST
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 3 Dec 2025 4:27 PM IST
కూంబింగ్ నిలిపివేయండి, ఆయుధాలు వదిలేస్తాం..మావోయిస్టుల సంచలన ప్రకటన
ఆయుధాల విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 12:22 PM IST
సీఎం ప్రకటనతోనే మావోయిస్టులు బయటికి వచ్చారు : డీజీపీ
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 22 Nov 2025 3:54 PM IST
Andrapradesh: మావోయిస్టుల అరెస్టుతో సచివాలయం వద్ద సెక్యూరిటీ పెంపు
రాష్ట్రంలో మావోయిస్టుల అరెస్టు, ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏపీ సచివాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు.
By Knakam Karthik Published on 21 Nov 2025 3:23 PM IST
Video: 'తుపాకులు వదిలేసి లొంగిపోండి'.. మావోయిస్టులకు మల్లోజుల పిలుపు
మావోయిస్టులు అందరూ లొంగిపోవాలని ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట సరెండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ వీడియో రిలీజ్ చేశారు.
By అంజి Published on 19 Nov 2025 12:40 PM IST
మావోయిస్టులు లొంగిపోయి, సమాజంలో తిరిగి కలిసిపోవాలి: సీఎం రేవంత్
వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By Knakam Karthik Published on 21 Oct 2025 2:41 PM IST
170 మంది మావోయిస్టులు లొంగుబాటు.. అమిత్ షా కీలక ప్రకటన
మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.
By Medi Samrat Published on 16 Oct 2025 9:10 PM IST
ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలుడు.. జవాన్ మృతి, మరో ఇద్దరికి గాయాలు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) పేలుడులో ఛత్తీస్గఢ్ పోలీసుల డిస్ట్రిక్ట్ రిజర్వ్...
By అంజి Published on 18 Aug 2025 9:29 AM IST











