You Searched For "Delhi"
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.
By Srikanth Gundamalla Published on 7 May 2024 4:26 PM IST
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరణ
ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత కోర్టును ఆశ్రయించగా.. ఆ రెండు పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది.
By అంజి Published on 6 May 2024 12:51 PM IST
దారుణం.. ఇద్దరు పిల్లలను చంపిన తండ్రి.. స్కూల్ నుంచి తీసుకొచ్చి మరీ..
ఢిల్లీలోని కేశవపురం ప్రాంతంలో ఓ వ్యక్తి తన పిల్లలిద్దరినీ పాఠశాల నుంచి తీసుకొచ్చిన తర్వాత వారికి విషమిచ్చి చంపినట్లు పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి.
By అంజి Published on 5 May 2024 3:14 PM IST
ఢిల్లీ ఎల్జీ సంచలన నిర్ణయం.. 223 మంది ఉద్యోగుల తొలగింపు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 1:08 PM IST
హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 12:06 PM IST
రాజధానిలోని ఆ రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 1 May 2024 8:54 AM IST
మహిళ కోసం మనస్పర్థలు.. తోటి ఫ్రెండ్ని చంపేశాడు
ఆదివారం వాయువ్య ఢిల్లీలోని తన అద్దె ఇంట్లో 33 ఏళ్ల వ్యక్తిని అతని స్నేహితుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన సాయంత్రం 4.30 గంటలకు మహీంద్రా పార్క్లో...
By అంజి Published on 29 April 2024 7:00 PM IST
భార్య తెచ్చే కట్నకానుకలపై భర్తకు హక్కు ఉండదు: సుప్రీంకోర్టు
వివాహ కట్నకానుకలపై తాజాగా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
By Srikanth Gundamalla Published on 26 April 2024 4:08 PM IST
డబ్బుల విషయంలో గొడవ.. ఐస్ క్రీం అమ్ముకునే వ్యక్తిని చంపాడు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో 23 ఏళ్ల ఐస్క్రీమ్ విక్రేతను కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 25 April 2024 11:30 AM IST
రాముడి ఫోటో ఉన్న ప్లేట్లలో బిర్యానీ వడ్డన.. చెలరేగిన వివాదం
ఉత్తర ఢిల్లీలోని జహంగీర్పురి ప్రాంతంలోని ఒక బిర్యానీ అమ్మకందారుడు రాముడి ఫోటో ఉన్న డిస్పోజబుల్ ప్లేట్లపై బిర్యానీ వడ్డించడంతో గందరగోళం చెలరేగింది.
By అంజి Published on 23 April 2024 6:00 PM IST
ఆ అనుమానంతో.. కూతురిని, బంధువును చంపిన తండ్రీకొడుకులు
సంబంధం ఉందనే అనుమానంతో తన కుమార్తెను, దూరపు బంధువును హత్య చేసినందుకు మంగళవారం ఢిల్లీలోని భజన్పురాలో ఒక వ్యక్తి, అతని కొడుకును అరెస్టు చేశారు.
By అంజి Published on 17 April 2024 6:59 AM IST
నీళ్ల కోసం గొడవ.. మహిళను కత్తితో పొడిచి చంపిన 15 ఏళ్ల బాలిక
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళని కత్తితో పొడిచి చంపిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం 15 ఏళ్ల బాలికను అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 14 April 2024 12:06 PM IST