You Searched For "chhattisgarh"
ఛత్తీస్గఢ్లో పేలిన ఐఈడీలు.. 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు (IEDలు) పేలడంతో...
By అంజి Published on 26 Jan 2026 1:41 PM IST
60 అడుగుల పొడవైన 30 టన్నుల వంతెన.. రాత్రికి రాత్రే దొంగిలించారు
దొంగలు సాధారణంగా నగదు, బంగారం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వాహనాలను లక్ష్యంగా చేసుకుంటారు. కానీ, ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో ...
By అంజి Published on 23 Jan 2026 7:30 PM IST
షాకింగ్.. 20 రోజుల పసికందును ఎత్తుకెళ్లి బావిలో పడేసిన కోతి.. మునిగిపోకుండా కాపాడిన డైపర్
ఛత్తీస్గఢ్లోని సియోని గ్రామంలో దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. ఓ కోతి 20 రోజుల పసికందును ఆమె తల్లి చేతుల నుండి లాక్కొని...
By అంజి Published on 23 Jan 2026 6:04 PM IST
మావోయిస్టులకు భారీ షాక్..ఛత్తీస్గఢ్లో ఆయుధాల తయారీ కేంద్రం ధ్వంసం
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది
By Knakam Karthik Published on 22 Dec 2025 1:08 PM IST
మావోయిస్టు పార్టీకి మరో షాక్..రూ.కోటి రివార్డున్న నేత సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 8 Dec 2025 1:56 PM IST
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
By Medi Samrat Published on 3 Dec 2025 4:27 PM IST
ఈ నెల 29, 30వ తేదీల్లో డీజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్, కీలక సవాళ్లపై చర్చ
60వ డీజీపీ–ఐజీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఈ నెల 29–30 నవంబర్ తేదీల్లో రాయ్పూర్లో జరగనుంది.
By Knakam Karthik Published on 27 Nov 2025 1:35 PM IST
మావోయిస్టు పార్టీకి మరో షాక్..లొంగిపోయిన 41 మంది, రూ.1.19 కోట్ల రివార్డు
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 41 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
By Knakam Karthik Published on 27 Nov 2025 9:59 AM IST
ఇంట్లో భార్యభర్తల మృతదేహాలు.. గోడపై లిప్స్టిక్తో ఓ మొబైల్ నెంబర్, కారణం రాసి..
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఒక వివాహిత ఇంట్లోనే మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 2:25 PM IST
ఛత్తీస్గఢ్ మళ్లీ ఎదురుకాల్పులు, ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పుల ఘటన జరిగింది.
By Knakam Karthik Published on 16 Nov 2025 1:09 PM IST
ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదంలో 11కి చేరుకున్న మృతుల సంఖ్య
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని అధికారులు బుధవారం...
By Knakam Karthik Published on 5 Nov 2025 5:00 PM IST
Train Accident : బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని లాల్ఖాదన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 4 Nov 2025 5:21 PM IST











