You Searched For "Central government"
పండగవేళ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్న్యూస్..డీఏకు కేంద్రం ఆమోదం!
కేంద్ర సర్కారు ఉద్యోగులు, పెన్షనర్ల Dearness Allowance (DA) పెంపు కోసం కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:46 PM IST
పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయండి..కేంద్రానికి సీఎం రిక్వెస్ట్
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
By Knakam Karthik Published on 30 Sept 2025 4:30 PM IST
దివ్యాంగులకు కేంద్రం స్కాలర్షిప్
కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తోంది.
By అంజి Published on 27 Sept 2025 12:50 PM IST
పదేళ్లు దోచుకుని ఇప్పుడు లబ్ధి చేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు: మంత్రి పొన్నం
హైదరాబాద్: పది సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుంది..అని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 1:25 PM IST
ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రం హామీ
ఆక్వా రైతుల సమస్యలపై ఎంపీ మద్దిల గూరుమూర్తి లేఖకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మరియు ఐటీ రాష్ట్రమంత్రి జితిన్ ప్రసాద స్పందించారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 8:58 AM IST
దేశంలో అమల్లోకి కొత్త ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం..అమిత్ షా కీలక ప్రకటన
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన మైనారిటీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 4 Sept 2025 8:46 AM IST
దేశ ప్రజలకు కేంద్రం తీపికబురు..జీఎస్టీలో భారీ సంస్కరణలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిర్మాణంలో భారీ సంస్కరణలు ఆమోదించబడ్డాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 6:45 AM IST
జీఎస్టీ రేటు సర్దుబాటుపై రాష్ట్రాల ఏకాభిప్రాయం
జీఎస్టీ రేటు సర్దుబాటు అంశంపై ఎనిమిది రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధుల సమావేశం ఆగస్టు 29న ఢిల్లీలో జరిగింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 2:43 PM IST
యూఎస్ సుంకాల ఎఫెక్ట్..GST వ్యవస్థలో భారీ సంస్కరణలకు కేంద్రం సిద్ధం
2017లో అమలు ప్రారంభమైన జీఎస్టీ (GST) వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద సంస్కరణలకు సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 29 Aug 2025 12:37 PM IST
కేంద్రం అసమర్థతతోనే యూరియా కష్టాలు..రైతులకు మంత్రి బహిరంగ లేఖ
తెలంగాణలోనే కాదు..దేశమంతా యూరియా కొరత ఉంది..అని రాష్ట్ర రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 26 Aug 2025 11:19 AM IST
సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 5:30 PM IST
వారికి రూ.15,000 ప్రోత్సాహకం.. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
By అంజి Published on 15 Aug 2025 10:59 AM IST