You Searched For "Central government"
దేశంలో అమల్లోకి కొత్త ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టం..అమిత్ షా కీలక ప్రకటన
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన మైనారిటీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
By Knakam Karthik Published on 4 Sept 2025 8:46 AM IST
దేశ ప్రజలకు కేంద్రం తీపికబురు..జీఎస్టీలో భారీ సంస్కరణలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిర్మాణంలో భారీ సంస్కరణలు ఆమోదించబడ్డాయి
By Knakam Karthik Published on 4 Sept 2025 6:45 AM IST
జీఎస్టీ రేటు సర్దుబాటుపై రాష్ట్రాల ఏకాభిప్రాయం
జీఎస్టీ రేటు సర్దుబాటు అంశంపై ఎనిమిది రాష్ట్రాల మంత్రులు, ప్రతినిధుల సమావేశం ఆగస్టు 29న ఢిల్లీలో జరిగింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 2:43 PM IST
యూఎస్ సుంకాల ఎఫెక్ట్..GST వ్యవస్థలో భారీ సంస్కరణలకు కేంద్రం సిద్ధం
2017లో అమలు ప్రారంభమైన జీఎస్టీ (GST) వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద సంస్కరణలకు సిద్ధమవుతోంది.
By Knakam Karthik Published on 29 Aug 2025 12:37 PM IST
కేంద్రం అసమర్థతతోనే యూరియా కష్టాలు..రైతులకు మంత్రి బహిరంగ లేఖ
తెలంగాణలోనే కాదు..దేశమంతా యూరియా కొరత ఉంది..అని రాష్ట్ర రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 26 Aug 2025 11:19 AM IST
సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 5:30 PM IST
వారికి రూ.15,000 ప్రోత్సాహకం.. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
By అంజి Published on 15 Aug 2025 10:59 AM IST
ఓట్ చోర్, గద్దె చోడ్ నినాదంతో ఉద్యమానికి AICC పిలుపు
ఓట్ చోర్...గద్దె చోడ్ నినాదంతో మూడు దశలలో AICC ఉద్యమానికి పిలుపునిచ్చింది
By Knakam Karthik Published on 13 Aug 2025 3:36 PM IST
ఆ రాజకీయ నిర్ణయాలు తెలంగాణకు అవమానమే..కేంద్రంపై శ్రీధర్బాబు ఫైర్
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి వైఖరి అవలంబిస్తుందని.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విమర్శించారు.
By Knakam Karthik Published on 13 Aug 2025 2:14 PM IST
పీఎం-కిసాన్ 20వ విడత..ఏపీ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ
పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది
By Knakam Karthik Published on 9 Aug 2025 9:45 AM IST
బీసీ బిల్లు కోసం ఢిల్లీ వచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే: మంత్రి పొన్నం
తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టిన మూడు రోజుల కార్యాచరణలో భాగంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు,...
By Knakam Karthik Published on 5 Aug 2025 11:18 AM IST
ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు తీపికబురు
ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు కేంద్రప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 22 July 2025 1:01 PM IST