You Searched For "APNews"
మంత్రి లోకేష్ కీలక ప్రకటన.. స్కూల్ విద్యార్థులకు ఇకపై ఆ భారం లేనట్టే!
విద్యార్థులపై బ్యాగ్ భారం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. ఇకపై సెమిస్టర్ల వారీగా సబ్జెక్టుల...
By అంజి Published on 7 March 2025 1:00 PM IST
గుంతకల్లు పరువు హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
అనంతపురం జిల్లా గుంతకల్లు కలకలం రేపిన పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By అంజి Published on 7 March 2025 8:30 AM IST
అలర్ట్.. నేడు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు
నేడు పార్వతీపురంమన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By అంజి Published on 7 March 2025 7:30 AM IST
ఉచిత బస్సు ప్రయాణం పథకం.. బాంబ్ పేల్చిన మంత్రి సంధ్యారాణి
రాష్ట్రంలోని మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకంపై మంత్రి గుమ్మడి సంధ్యరాణి బాంబ్ పేల్చారు.
By అంజి Published on 7 March 2025 6:39 AM IST
గుడ్న్యూస్.. 10 నుంచి ‘బీసీ’ స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల స్వీకరణ
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున రాష్ట్రంలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బీసీ,...
By Medi Samrat Published on 6 March 2025 9:21 PM IST
18 నుంచి ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు.. 20న సీఎం చేతుల మీదుగా బహుమతులు
శాసనసభ్యులకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ చాంబర్లో సభాపతి అయ్యన్నపాత్రుడుతో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ...
By Medi Samrat Published on 5 March 2025 3:45 PM IST
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.1,00,000
రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే డ్వాక్రా మహిళల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 5 March 2025 8:03 AM IST
విషాదం.. గోదావరి నదిలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి
సోమవారం రాత్రి రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 4 March 2025 9:18 AM IST
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 10 వరకు ఆప్షన్స్ నమోదుకు ఛాన్స్!
గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్. అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఈ నెల 10 లోగా పోస్టు, జోనల్/ జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని...
By అంజి Published on 4 March 2025 7:35 AM IST
Andhrapradesh: నామినేటెడ్ పదవులు.. నేడు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్!
సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు.
By అంజి Published on 4 March 2025 6:35 AM IST
త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేష్
మెగా డీఎస్సీపై ప్రశ్న సంధించి శాసనసభకు వైసీపీ సభ్యులు గైర్హాజరవడం చర్చనీయాశంమైంది. అయితే వైసీపీ సభ్యులు హాజరుకాకపోయినా సమాధానం ఇస్తానని మంత్రి నారా...
By అంజి Published on 3 March 2025 11:29 AM IST
ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
అపార్ ఐడీ ద్వారా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 2 March 2025 6:57 AM IST











