You Searched For "APNews"
వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ వేశారు.
By Medi Samrat Published on 7 April 2025 9:02 PM IST
అమరావతికి రూ.4,200 కోట్లు విడుదల చేసిన కేంద్రం
రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది.
By అంజి Published on 7 April 2025 12:23 PM IST
పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు
ఏపీ డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది.
By Medi Samrat Published on 5 April 2025 4:49 PM IST
Andhrapradesh: మెగా డీఎస్సీపై బిగ్ అప్డేట్!
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 5 April 2025 10:56 AM IST
అన్ని నియోజకవర్గాల్లో పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులు: సీఎం చంద్రబాబు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100-300 పడకలతో ఒక మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య అధికారులను...
By అంజి Published on 5 April 2025 7:41 AM IST
పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టం
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర...
By Medi Samrat Published on 4 April 2025 6:19 PM IST
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 2 April 2025 5:05 PM IST
కుట్రలో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లు.. చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి: వైఎస్ షర్మిల
మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని వైఎస్ షర్మిల ఆరోపించారు.
By అంజి Published on 2 April 2025 9:53 AM IST
డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం అమలుపై మంత్రి కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి చురుకుగా పనిచేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
By అంజి Published on 2 April 2025 7:58 AM IST
DIET ఫ్యాకల్టీ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లా విద్య, శిక్షణ సంస్థలలో (DIETలు) అధ్యాపక పోస్టుల భర్తీకి ఏపీ పాఠశాల విద్యా శాఖ ప్రకటన విడుదల చేసింది.
By అంజి Published on 2 April 2025 7:07 AM IST
ఏపీలో నేడు పశువుల బీమా పథకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చేలా సవరించిన మార్గదర్శకాలతో జాతీయ పశువుల మిషన్ కింద పశువుల బీమా పథకాన్ని ప్రారంభిస్తోంది.
By అంజి Published on 1 April 2025 8:04 AM IST
నేటి నుంచి విజయ, సంగం పాల ధరల పెంపు
విజయ, సంగం పాల ధరలను లీటర్కు రూ.2 పెంచుతున్నట్టు ఆయా డెయిరీలు తెలిపాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి.
By అంజి Published on 1 April 2025 6:52 AM IST