You Searched For "AP Government"
తిరుపతి లడ్డూ వివాదంలో సిట్ దర్యాప్తుకు బ్రేక్
తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరుగుతుందనే ఆరోపణలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తుకు బ్రేక్ పడింది
By Medi Samrat Published on 1 Oct 2024 3:55 PM IST
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
By అంజి Published on 18 Sept 2024 7:02 AM IST
ఇంటికి రూ.25,000.. ఏపీ ప్రభుత్వం ఆర్థికం సాయం వివరాలు
ఆంధ్రప్రదేశ్లోని వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు.
By అంజి Published on 18 Sept 2024 6:34 AM IST
'రైతు భరోసా అమలు ఎప్పుడు'.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ జగన్
2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదని టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.
By అంజి Published on 11 Aug 2024 8:15 PM IST
ఏపీ వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైఫండ్ భారీగా పెంపు
వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్ను పెంచుతున్నట్లు వెల్లడించింది.
By అంజి Published on 10 Aug 2024 8:38 AM IST
Andhrapradesh: విద్యారంగ సంక్షేమ పథకాల నుంచి జగన్ పేరు తొలగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరడజను సంక్షేమ పథకాలకు నూతన నామకరణం చేసింది,
By అంజి Published on 29 July 2024 4:30 PM IST
Andhrapradesh: 'సీఎం గారూ.. రైతులను ఆదుకోరు'.. వైఎస్ షర్మిల
రైతుల ఆర్తనాదాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును...
By అంజి Published on 29 July 2024 12:30 PM IST
చంద్రబాబు ప్రభుత్వం వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకుంటోంది: వైఎస్ జగన్
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 20 July 2024 9:00 AM IST
4,000 ఫిషింగ్ బోట్లకు శాటిలైట్ సిస్టమ్.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం 4,000 మత్స్యకారుల బోట్లకు శాటిలైట్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు.
By అంజి Published on 11 July 2024 10:36 AM IST
ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఇవే..
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By Medi Samrat Published on 18 Jun 2024 9:30 PM IST
AndhraPradesh: కువైట్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
ఇటీవల కువైట్లో అగ్నిప్రమాదంలో మరణించిన రాష్ట్రానికి చెందిన ముగ్గురి కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా...
By అంజి Published on 15 Jun 2024 10:21 AM IST
ఆంధ్రప్రదేశ్ సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
By అంజి Published on 7 Jun 2024 10:12 AM IST