తాజా వార్తలు - Page 720
Telangana: టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టెట్ - 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. 33.98 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. జూన్ 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు...
By అంజి Published on 22 July 2025 11:48 AM IST
జైల్లో ఖైదీలకు సెల్ఫోన్లు సరఫరా..ఐదుగురు అధికారులపై వేటు
ఆంధ్రప్రదేశ్లోని కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు లభ్యమైన నేపథ్యంలో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు
By Knakam Karthik Published on 22 July 2025 11:46 AM IST
Hyderabad: నగర శివారులో నకిలీ లిక్కర్ దందా.. వేల లీటర్ల మద్యం, లేబుల్స్ స్వాధీనం
హైదరాబాద్ నగర శివారులో నకిలీ లిక్కర్ తయారీ దందా వెలుగులోకి వచ్చింది. స్పిరిట్తో లిక్కర్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది.
By అంజి Published on 22 July 2025 11:42 AM IST
మహాలక్ష్మీ పథకంతో మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాలక్ష్మీ పథకంతో రాష్ట్ర ఆర్టీసీ మరో మైలు రాయిని దాటింది.
By Knakam Karthik Published on 22 July 2025 11:30 AM IST
జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై పవన్కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఊహించని రీతిలో ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప...
By Knakam Karthik Published on 22 July 2025 11:01 AM IST
క్రెడిట్ కార్డు వాడకుంటే.. స్కోర్ తగ్గుతుందా?
ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కూరగాయలు కొనడం వంటి చిన్న ఖర్చుల నుంచి ట్రావెల్, ఎంటర్టైన్మెంట్ వంటి పెద్ద ఖర్చుల...
By అంజి Published on 22 July 2025 10:45 AM IST
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ క్యాన్సిల్
ఢిల్లీ నుండి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 2403 సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ను రద్దు చేసింది.
By Knakam Karthik Published on 22 July 2025 10:34 AM IST
బీసీల పట్ల మీ వక్రబుద్ధి మళ్లీ బయటపెట్టారు..టీబీజేపీ చీఫ్పై పొన్నం ఫైర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
By Knakam Karthik Published on 22 July 2025 10:18 AM IST
అత్యాచారం జరిగిందని యువతి ఫిర్యాదు.. ఆమెపైనే కేసు ఫైల్ చేసిన పోలీసులు.. ట్విస్ట్ ఇదే
డెలివరీ ఏజెంట్గా నటిస్తూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు పూణేకు చెందిన 22 ఏళ్ల యువతిపై కేసు నమోదు...
By అంజి Published on 22 July 2025 10:00 AM IST
Telangana: మూడు దశల్లో 111 ఏటీసీలు.. సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణ రైజింగ్-2047 విజన్కు అనుగుణంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 22 July 2025 9:20 AM IST
పీఎం యూఎస్పీ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకున్నారా?.. ఏడాదికి రూ.20,000
పీఎం ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన కింద కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చేందుకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది.
By అంజి Published on 22 July 2025 9:00 AM IST
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం లక్ష్యం: మంత్రి పొంగులేటి
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 22 July 2025 8:15 AM IST











