తాజా వార్తలు - Page 609
ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 11:55 AM IST
రూ.792 కోట్ల ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్..CA శరద్ అరెస్ట్
రూ.792 కోట్ల ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్లో మనీ లాండరింగ్లో పాత్ర పోషించినందుకు చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్ను హైదరాబాద్...
By Knakam Karthik Published on 22 Aug 2025 11:44 AM IST
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు కన్వీనర్ కీలక సూచనలు
మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది..అని మెగా...
By Knakam Karthik Published on 22 Aug 2025 11:32 AM IST
Video: అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గేయం ఆలపించిన డీకే.. బీజేపీ ఎమ్మెల్యేల హర్షధ్వానాలు
కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తన రాజకీయ ప్రస్థానంపై మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గేయం ఆలపించి ఆశ్చర్యపరిచారు.
By అంజి Published on 22 Aug 2025 11:26 AM IST
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు
వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 11:03 AM IST
'ఆ ఎమ్మెల్యే నాపై అత్యాచారం చేయాలనుకుంటున్నాడు'.. ట్రాన్స్జెండర్ సంచలన ఆరోపణలు
కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారం చేయాలనే
By అంజి Published on 22 Aug 2025 10:48 AM IST
2 లడ్డూలు ఇవ్వలేదని సీఎంకు ఫిర్యాదు.. బుజ్జగించేందుకు ప్రయత్నించినా తగ్గలేదు..!
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లా నౌధా గ్రామానికి చెందిన కమలేష్ కుష్వాహా సీఎం హెల్ప్లైన్పై ప్రత్యేక ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 10:45 AM IST
'పెళ్లి చేసుకుందామని ఒత్తిడి'.. ప్రియురాలిని 7 ముక్కలుగా నరికిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలోని బావిలో ఓ మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా చేయబడి కనిపించింది.
By అంజి Published on 22 Aug 2025 10:00 AM IST
తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు!
రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెరగనున్నాయి. గరిష్ఠంగా ధరలు మూడు రెట్లు పెరిగే ఛాన్స్ ఉంది.
By అంజి Published on 22 Aug 2025 9:16 AM IST
నేడు తెలంగాణ బంద్.. డీజీపీకి మార్వాడీ సంఘం లేఖ
తెలంగాణలోని మార్వాడీ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత ప్రసంగం,రెచ్చగొట్టే చర్యలపై చర్యలు తీసుకోవాలని మార్వాడీ
By అంజి Published on 22 Aug 2025 8:32 AM IST
మానిటర్ బల్లి మాంసాన్ని వండి, వీడియో ఆన్లైన్లో పోస్ట్.. యూట్యూబర్ అరెస్ట్
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో అరుదైన, రక్షిత సరీసృపాల జాతి అయిన మానిటర్ బల్లి మాంసాన్ని వండి, దాని వీడియోను సోషల్
By అంజి Published on 22 Aug 2025 7:53 AM IST
నేడు 1,623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య ఆరోగ్య శాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ...
By అంజి Published on 22 Aug 2025 7:39 AM IST














