తాజా వార్తలు - Page 231
Vijayawada: కోతికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు
విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) సమీపంలోని పార్కులో శనివారం చనిపోయిన కోతికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 8 Dec 2025 7:41 AM IST
విస్తృత భద్రతా ఏర్పాట్ల మధ్య జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం రాచకొండ పోలీస్ కమిషనరేట్ బహుళ అంచెల, సాంకేతికత ఆధారిత భద్రతా చర్యలను అమలులోకి తెచ్చింది.
By అంజి Published on 8 Dec 2025 7:34 AM IST
శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి.
By అంజి Published on 8 Dec 2025 7:25 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు శుభవార్తలు విననున్నారు
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు.
By జ్యోత్స్న Published on 8 Dec 2025 7:14 AM IST
హైదరాబాద్లో రేపే గ్లోబల్ సమ్మిట్..27 అంశాలపై చర్చలు
రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు...
By Knakam Karthik Published on 7 Dec 2025 9:20 PM IST
ఇండిగో సంక్షోభం..వెలుగులోకి కొత్త వివరాలు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను చుట్టుముట్టిన భారీ సంక్షోభం కొనసాగుతుండగా, ఈ పరిస్థితికి దారితీసిన సంఘటనల వరుసపై కొత్త వివరాలు వెలుగులోకి...
By Knakam Karthik Published on 7 Dec 2025 8:37 PM IST
హైదరాబాద్ రోడ్లకు ట్రంప్ ఎవెన్యూ, రతన్ టాటా, గూగుల్ స్ట్రీట్ పేర్లు..సీఎం వినూత్న ప్రతిపాదన
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు.
By Knakam Karthik Published on 7 Dec 2025 8:09 PM IST
ఇండిగో ప్యాసింజర్లకు ఊరట..రూ.610 కోట్లు రీఫండ్స్ ప్రాసెస్
ఇండిగో మొత్తం రూ.610 కోట్ల రీఫండ్లను ప్రాసెస్ చేసి, ప్రయాణీకులకు 3,000 సామాను పంపిణీ చేసిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
By Knakam Karthik Published on 7 Dec 2025 6:54 PM IST
కాస్ట్లీ ఫోన్ కొనివ్వాలని డిమాండ్..తండ్రి కాదనడంతో బోరుబావిలో దూకిన కొడుకు
జార్ఖండ్లో విషాదం జరిగింది. ఖరీదైన మొబైల్ ఫోన్ కొనుగోలుకు తండ్రి నిరాకరించడంతో మనస్తాపం చెందిన కుమారుడు బోరుబావిలో దూకి మరణించాడు
By Knakam Karthik Published on 7 Dec 2025 6:21 PM IST
ఏపీలో విషాదం..నీటిసంపులో పడి అన్నదమ్ములు మృతి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 5:33 PM IST
పార్టీ ఆదేశిస్తే ఆమరణ దీక్ష చేస్తా..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
హిల్ట్ కుంభకోణం రుజువు చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటా..అని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 7 Dec 2025 5:22 PM IST
విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఇండిగో కీలక ప్రకటన
ఇటీవల భారీ అంతరాయాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. తన కార్యకలాపాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తోంది.
By Knakam Karthik Published on 7 Dec 2025 4:59 PM IST














