నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Telangana, Medak district, Kurool Accident, Bus Fire Mother and daughter,
    బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీకూతురు సజీవదహనం

    కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్దం అయిన సంఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీ కూతురు మృతి చెందారు.

    By Knakam Karthik  Published on 24 Oct 2025 3:28 PM IST


    Weather News, Andrapradesh, Amaravati, cyclone threatens AP, APSDMA
    బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, ఏపీకి మరో తుపాను ముప్పు

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...

    By Knakam Karthik  Published on 24 Oct 2025 3:17 PM IST


    Andrapradesh, Nara Lokesh, Australia India Business Council, Google Data Center
    ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల శ్రమ ఉంది: లోకేశ్

    ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు.

    By Knakam Karthik  Published on 24 Oct 2025 3:01 PM IST


    National News, Delhi, Defence ministry, Defence Minister Rajnath Singh, Defence Procurement Manual
    డిఫెన్స్ పరికరాల కొనుగోళ్ల కోసం కొత్త మాన్యువల్‌ ప్రారంభించిన రక్షణ శాఖ

    ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్ (DPM) 2025ను గురువారం విడుదల చేశారు.

    By Knakam Karthik  Published on 24 Oct 2025 2:30 PM IST


    Andrapradesh, Kurool Accident, Bus Fire, Pulsar driver Sivashankar
    కర్నూలు బస్సు ప్రమాదం.. రోడ్డుపై ద్విచ‌క్ర వాహనదారుడి మృత‌దేహం

    కర్నూలు జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ అగ్ని ప్రమాదం ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు

    By Knakam Karthik  Published on 24 Oct 2025 1:52 PM IST


    Telagana,  CM Revanth, Aicc, Deputy CM Bhati, Tpcc Chief Mahesh, Delhi visit
    రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ సహా డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్‌..కారణం ఇదే!

    రేపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే డిసీసీ అధ్యక్షుల నియామకం సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు

    By Knakam Karthik  Published on 24 Oct 2025 1:34 PM IST


    Andrapradesh, Kurnool Accident, Bengaluru Bus Accident, CM Chandrababu
    కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

    కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ నుంచి రాష్ట్రంలోని అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

    By Knakam Karthik  Published on 24 Oct 2025 1:04 PM IST


    Hyderabad News, Kurnool Accident, Ex-gratia, Government Of Telangana
    కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

    కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుతం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది

    By Knakam Karthik  Published on 24 Oct 2025 12:45 PM IST


    International News,Taliban-ruled Afghanistan, Pakistan
    భారత్ బాటలో ఆఫ్ఘనిస్తాన్..పాక్‌కు నీటి ప్రవాహంపై ఆంక్షలు

    తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ ఆనకట్టలు నిర్మించి పాకిస్తాన్‌కు నీటిని పరిమితం చేయాలని యోచిస్తోందని ఆఫ్ఘన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది

    By Knakam Karthik  Published on 24 Oct 2025 12:32 PM IST


    Business News, Piyush Pandey, Indian advertising, Ogilvy India, Padma Shri
    ప్రముఖ అడ్వర్‌టైజింగ్ నిపుణుడు పియూష్ పాండే (70) కన్నుమూత

    భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు

    By Knakam Karthik  Published on 24 Oct 2025 11:53 AM IST


    Hyderabad News, Kurnool Accident, Bengaluru Bus Accident, Government Of Telangana
    కర్నూలు బస్సు ప్రమాదం..హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

    కర్నూలు బస్సు దుర్ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది

    By Knakam Karthik  Published on 24 Oct 2025 11:20 AM IST


    Andrapradesh, Nara Lokesh, Australia Tour,
    2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్: నారా లోకేశ్

    ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌గా మార్చడమే మా లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

    By Knakam Karthik  Published on 24 Oct 2025 11:10 AM IST


    Share it