అంతర్జాతీయం - Page 9
విషాదం.. జార్జియాలో 11 మంది భారతీయులు అనుమానాస్పద మృతి
జార్జియా దేశంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పర్వత రిసార్ట్ గూడౌరిలోని ఓ రెస్టారెంట్లో 12 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.
By అంజి Published on 17 Dec 2024 7:15 AM IST
అవును హిందువులపై దాడులు జరిగాయి
బంగ్లాదేశ్లో మైనారిటీలు, హిందువులపై దాడులు జరిగాయని ఎట్టకేలకు బంగ్లాదేశ్ అంగీకరించింది.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 9:15 PM IST
రెబల్స్ సొంతమైన సిరియా.. అమెరికా భీకర దాడులు
సిరియా దేశం రెబెల్స్ సొంతమైంది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 5:39 PM IST
చిన్మయ్ దాస్తో సహా వందలాది మంది హిందువులపై కేసులు పెట్టిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మొదట హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు చేసి ఇప్పుడు ప్రత్యక్షంగా వారిని వేధింపులకు గురిచేస్తోంది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 10:44 AM IST
ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు.. ఆందోళనలో ప్రజలు
అమెరికాలోని ఆకాశంలో మెరుస్తున వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 2:30 PM IST
పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఇటీవల పాకిస్థాన్లోని బహ్వల్పుర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగించినట్లు వచ్చిన వార్తలపై భారత్ తీవ్రంగా...
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 12:24 PM IST
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన డ్రోన్లను మోహరించినట్లు నివేదికలు...
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 11:15 AM IST
కరెన్సీ నోట్లపై 'జాతిపిత' చిత్రాన్ని తొలగించనున్న బంగ్లాదేశ్..!
బంగ్లాదేశ్లో హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పలు కీలక నిర్ణయాలు...
By Kalasani Durgapraveen Published on 6 Dec 2024 11:34 AM IST
కృష్ణ దాస్ తరపున వాదించడానికి ఎవరూ లేరట!
బాంగ్లాదేశ్ లో హిందూ హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాదిపై దాడి చేయడంతో ఆయన ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో...
By Medi Samrat Published on 3 Dec 2024 4:17 PM IST
హిందువులపై దాడులకు ప్రధాన సూత్రధారి ఆయనే : షేక్ హసీనా
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై హింస కొనసాగుతోంది. దేశంలో తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా భారతదేశంలోనే ఉన్నారు.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 12:56 PM IST
సంచలన నిర్ణయం.. బంగ్లాదేశీయులకు హోటళ్లలో ప్రవేశం బంద్
బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇక్కడ మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఛాందసవాద సంస్థల నైతికత మరింత పెరిగింది.
By Kalasani Durgapraveen Published on 3 Dec 2024 10:10 AM IST
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను చూస్తే ఆ అనుమానాలు తప్పకుండా వస్తాయి : భారత నేవీ చీఫ్ అడ్మిరల్
పాకిస్తాన్ నావికాదళం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతోందని, అనేక యుద్ధనౌకలు చైనా మద్దతుతో నిర్మిస్తున్నారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి...
By Medi Samrat Published on 2 Dec 2024 6:09 PM IST