అంతర్జాతీయం - Page 232

Newsmeter అంతర్జాతియ వార్తలు: Read all the latest International, world news in Telugu today. International News Headlines.
అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్‌
అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్‌

అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న 11 మంది భారతీయులతో సహా 15 మంది విదేశీ విద్యార్థులను ఆ దేశ పోలీసులు అరెస్టు చేశారు. యూఎస్‌ ఇమిగరేషణ్‌ అధికారులు...

By సుభాష్  Published on 23 Oct 2020 4:26 PM IST


వ్యాక్సిన్‌ కొనుగోలు చేయం..చైనాకు షాకిచ్చిన బ్రెజిల్
వ్యాక్సిన్‌ కొనుగోలు చేయం..చైనాకు షాకిచ్చిన బ్రెజిల్

చైనాకు బ్రెజల్‌ షాకిచ్చింది. చైనా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను తమ ప్రభుత్వం కొనుగోలు చేయదని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో స్పష్టం చేశారు....

By సుభాష్  Published on 22 Oct 2020 2:33 PM IST


చంద్రునిపై 4జీ నెట్‌వర్క్‌.. నోకియాతో నాసా డీల్‌
చంద్రునిపై 4జీ నెట్‌వర్క్‌.. నోకియాతో నాసా డీల్‌

చంద్రునిపై 4జీ సెల్యులార్‌ నెట్‌ వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ నోకియా సిద్దమవుతోంది. ఆమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ...

By సుభాష్  Published on 20 Oct 2020 10:38 AM IST


నేను ఓడిపోతే.. అమెరికాను విడిచి వెళ్లిపోతా : డోనాల్డ్‌ ట్రంప్‌
నేను ఓడిపోతే.. అమెరికాను విడిచి వెళ్లిపోతా : డోనాల్డ్‌ ట్రంప్‌

మరో రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు డోనాల్డ్‌ ట్రంప్‌. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో ట్రంప్‌...

By సుభాష్  Published on 19 Oct 2020 12:11 PM IST


నవాజ్‌ షరీఫ్‌పై ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు
నవాజ్‌ షరీఫ్‌పై ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వం కూలదోసింది ఆర్మీ చీఫ్‌ బజ్వాయేనని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర...

By సుభాష్  Published on 18 Oct 2020 3:39 PM IST


రెమిడిసివర్‌ ఔషదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌వో
'రెమిడిసివర్'‌ ఔషదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్‌వో

కరోనా చికిత్సలో భాగంగా ఎక్కువగా వినియోగిస్తున్న ఔషధం రెమిడిసివర్‌. కరోనాకు సంబంధించి ఇంత వరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోవడంతో కరోనా లక్షణాలు...

By సుభాష్  Published on 16 Oct 2020 5:19 PM IST


రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు పేల్చివేత
రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు పేల్చివేత

రెండో ప్రపంచ యుద్దానికి చెందిన భారీ బాంబు నీటిలో పేలాయి. దీనిని పోలాండ్‌లో గుర్తించిన నేవీ అధికారులు, స్వినోజ్‌సై ప్రాంతంలోని పియాస్ట్‌ కాలువలోకి...

By సుభాష్  Published on 15 Oct 2020 12:19 PM IST


రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 16 మంది సైనికులు మృతి
రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 16 మంది సైనికులు మృతి

ఆప్ఘన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గోజర్దా౦-ఏ-నూర్‌ జిల్లాలోని బాగ్లాన్‌ ప్రావిన్స్‌లోని భద్రతా తనిఖీ కేంద్రంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో...

By సుభాష్  Published on 14 Oct 2020 3:06 PM IST


కరోనా వైరస్‌ మరింత ముదిరే అవకాశం ఉంది: ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు
కరోనా వైరస్‌ మరింత ముదిరే అవకాశం ఉంది: ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. వేసవి కాలంలో ఈ వైరస్‌ను నియంత్రించకపోతే శీతాకాలంలో ఇది మరింత ముదిరే అవకాశం ఉందని...

By సుభాష్  Published on 12 Oct 2020 5:30 PM IST


బస్సును ఢీకొన్న రైలు.. 17మంది మృతి.. 29 మందికి గాయాలు
బస్సును ఢీకొన్న రైలు.. 17మంది మృతి.. 29 మందికి గాయాలు

థాయిలాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు....

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 11 Oct 2020 2:57 PM IST


రెండు విమానాలు ఢీ.. ఐదుగురు మృతి
రెండు విమానాలు ఢీ.. ఐదుగురు మృతి

ప్రాన్స్‌లో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది....

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 11 Oct 2020 11:17 AM IST


16 ఏళ్లకే ప్రధాన మంత్రి అయ్యారు
16 ఏళ్లకే ప్రధాన మంత్రి అయ్యారు

ప్రస్తుతం దేశ ప్రధానులు అయ్యారంటే రాజకీయ రంగంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రత్యేక స్థానం సంపాదించిన తర్వాత ప్రధానులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి....

By సుభాష్  Published on 10 Oct 2020 3:06 PM IST


Share it