హైదరాబాద్ - Page 314
రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసంగం రసాభాస
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఏఏపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసంగం రసాభాసగా మారింది. ఏబీవీపీ నిర్వహించిన సీఏఏపై అవగాహన...
By Newsmeter.Network Published on 19 Feb 2020 9:59 PM IST
ఆ 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు.. రేపే విచారణ
హైదరాబాద్లో ఆధార్ సంస్థ నోటీసులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన ఓ కార్యాలయం 127 మందిని...
By అంజి Published on 19 Feb 2020 3:22 PM IST
సనత్నగర్లో దంపతుల వీరంగం.. కాళ్లు పట్టుకున్నా
సనత్నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పై మహిళ దాడికి పాల్పడింది. పాఠశాల విద్యార్థులు ఆటలు ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారని...
By Newsmeter.Network Published on 19 Feb 2020 1:20 PM IST
బెలివరీ బాయ్పై పిడిగుద్దులు కురిపించిన మందుబాబులు
మల్కాజిగిరిలో దారుణం చోటు చేసుకుంది. మందుబాబులు తాగిన మైకంలో బెలివరీ బాయ్పై పిడిగుద్దులు కురిపించారు. వివరాళ్లోకెళితే.. నిన్న రాత్రి ఆనందబాగ్ లో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 Feb 2020 9:59 PM IST
కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుశ్ గోయల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయుశ్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీకి కేసీఆర్ తొత్తుగా మారారని వ్యాఖ్యనించారు....
By సుభాష్ Published on 18 Feb 2020 7:40 PM IST
మైనర్ బాలికపై ఫొటోగ్రాఫర్ అత్యాచారయత్నం
హైదరాబాద్: నేరెడ్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ ఫోటో గ్రాఫర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫొటో కోసం వెళ్లిన మైనర్...
By అంజి Published on 18 Feb 2020 1:22 PM IST
ఉగ్రవాది తుండా కేసు.. నేడు నాంపల్లి కోర్టు తుది తీర్పు
హైదరాబాద్: తాంజియా ఇస్లామిక్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకి చెందిన కరీం తుండా కేసులో నాంపల్లి కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది.దేశవ్యాప్తంగా...
By అంజి Published on 18 Feb 2020 9:20 AM IST
ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్లపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల తీరు నిరసనగా...
By సుభాష్ Published on 17 Feb 2020 9:15 PM IST
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామన్నారు.. రూ.కోటి వసూలు చేశారు.. ఆ తర్వాత
హైదరాబాద్లో రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు మోసగాళ్లు కొత్త రూట్లను ఎంచుకుంటున్నారు. పక్కా స్కెచ్ వేసి...
By అంజి Published on 15 Feb 2020 8:07 PM IST
గాంధీ ఆస్పత్రి వివాదంపై మంత్రి ఈటల సీరియస్
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వివాదంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. తప్పు చేస్తే ఎవరినీ...
By అంజి Published on 15 Feb 2020 6:02 PM IST
మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ షాక్..
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. అనుమతులు లేకుండా పలు చోట్ల ఫెక్సీలు ఏర్పాటు చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు...
By Newsmeter.Network Published on 15 Feb 2020 5:20 PM IST
మెట్రో రైలు ప్రారంభోత్సం.. టీఆర్ఎస్ ఫంక్షనా..?
హైదరాబాద్: మెట్రో అధికారుల తీరుపై కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. శనివారం దిల్ కుషా గెస్ట్ హౌస్లో మెట్రో అధికారులతో...
By అంజి Published on 15 Feb 2020 4:14 PM IST














