హైదరాబాద్ - Page 315
'కరోఫ్లూ'.. సంవత్సరాంతానికి మనుషులపై ప్రయోగాలు..!
హైదరాబాద్: కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామంటూ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించిందని ఈనాడు దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం మేరకు.....
By అంజి Published on 4 April 2020 8:25 PM IST
పోర్టబుల్ వెంటిలేటర్ను రూపొందించిన ఐఐటీ హైదరాబాద్
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన మాస్కులు, వెంటిలేటర్ల తయారీకి సంబంధించిన...
By సుభాష్ Published on 4 April 2020 9:39 AM IST
12 రోజుల్లో.. 8,004 వాహనాలు సీజ్
హైదరాబాద్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లాక్డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు...
By అంజి Published on 4 April 2020 8:15 AM IST
ఇక లాక్డౌన్ కఠినతరం.. రోడ్డుపైకి వచ్చారంటే ఇక అంతే..
దేశ వ్యాప్తంగా కరోనాతో రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక లాక్డౌన్ ముగిసే సమయం...
By సుభాష్ Published on 3 April 2020 7:28 PM IST
చర్లపల్లి జైలులో ఖైదీ మృతి
చర్లపల్లి జైలులో ఓ ఖైదీ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్లోని అరాక్ జిల్లాకు చెందిన వాజీద్ అలీ (56)కు మార్చి 31న గుండెపోటు వచ్చింది. గమనించిన జైలు...
By సుభాష్ Published on 2 April 2020 1:29 PM IST
గాంధీలో కరోనా పాజిటివ్ రోగి మృతి.. డాక్టర్లపై దాడి చేసిన మృతుడి సోదరుడు
కరోనా వైరస్ ధాటికి గాంధీ ఆసుపత్రిలో మరొకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 7కు చేరుకుంది. అయితే.. రోగి మృతి...
By సుభాష్ Published on 1 April 2020 10:37 PM IST
ఎర్రగడ్డకు క్యూ కట్టిన మద్యం ప్రియులు
కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనాను ఎదుర్కొనేందుకు 21 రోజులపాటు లాక్డౌన్ అమలు అవుతోంది. దీంతో ప్రజలకు నిత్యావసర...
By సుభాష్ Published on 31 March 2020 6:57 PM IST
కరోనా పేషెంట్ల కోసం.. కింగ్కోఠీ ఆస్పత్రి సిద్దం..
కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసేందుకు ఓ దవాఖానను పూర్తిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్లోని...
By తోట వంశీ కుమార్ Published on 29 March 2020 7:10 PM IST
భారీగా పెరిగిన మాంసం ధరలు.. కిలో రూ. 800
మాంసం ప్రియులకు ఇదీ షాకింగ్ న్యూసే. మాంసం ధరలు భారీగా పెరిగిపోయాయి. కిలో మటన్ ధర రూ.800 నుంచి రూ. 900 వరకు పెరిగింది. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో...
By సుభాష్ Published on 29 March 2020 2:18 PM IST
జొమాటో, స్విగ్గీలో కూరగాయల కోసం ఆన్లైన్ ఆర్డర్లు.!
హైదరాబాద్: ప్రజలందరీకి కూరగాయలు అందించేందుకు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విస్తృత చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నగరంలో పలు...
By అంజి Published on 29 March 2020 9:14 AM IST
సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం..
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ ఇంట్లోకి పాము దూరింది. పాము దూరిన సమయంలో సజ్జనార్ ఇంట్లోనే ఉన్నారు.అయితే సజ్జనార్ పామును...
By అంజి Published on 28 March 2020 12:43 PM IST
MRP ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించొద్దు..
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, సైబరాబాద్ ఫుడ్ సప్లై చైన్ నెట్వర్క్ కో-ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్...
By అంజి Published on 26 March 2020 7:43 PM IST











