హైదరాబాద్ - Page 293
బంజారాహిల్స్ పీఎస్లో 15 మందికి కరోనా
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో...
By సుభాష్ Published on 13 Jun 2020 10:37 AM IST
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే 209 కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. తాజాగా కరోనాపై...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Jun 2020 9:59 PM IST
గాంధీ ఆసుపత్రిలో నాలుగు గంటల పాటు ఈటెల ఏం చేశారు?
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఫైర్ బ్రాండ్ గా వ్యవహరించటమే కాదు.. కీలక సమయాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు.. ప్రసంగాలు విపరీతంగా ఆకట్టుకునేవి. కేసీఆర్ తొలి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Jun 2020 1:14 PM IST
సమ్మెకు దిగిన డాక్టర్లు.. గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
గాంధీలో కరోనా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తోన్న జూనియర్ డాక్టర్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. డాక్టర్లపై దాడులు చేయడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. ఈ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Jun 2020 5:25 PM IST
అధికార పార్టీ నేతనంటూ.. గన్తో వ్యక్తి హల్ చల్
హైదరాబాద్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తాను అధికార పార్టీ నేతనంటూ గన్ పట్టుకుని బస్తీ వాసులను బెదిరించాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని...
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2020 8:56 AM IST
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 178 కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. తాజాగా కరోనాపై తెలంగాణ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Jun 2020 9:46 PM IST
కరోనా వ్యాప్తిికి చెక్: దక్షిణ మధ్య రైల్వే కొత్త టెక్నాలజీ.. తొలిసారిగా సికింద్రాబాద్లో ప్రయోగం
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు దక్షిణ మధ్యరైల్వే శాఖ వినూత్న...
By సుభాష్ Published on 9 Jun 2020 1:58 PM IST
రాజేంద్రనగర్లో మళ్లీ చిరుత సంచారం
హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుత నారం ఫామ్ హౌస్ వద్ద ఓ...
By సుభాష్ Published on 9 Jun 2020 8:12 AM IST
బిగ్బ్రేకింగ్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేఫథ్యంలో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Jun 2020 6:20 PM IST
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సాహసం
మాయదారి రోగం విరుచుకుపడిన తర్వాత అవసరం ఉన్నా ఆసుపత్రికి వెళ్లనోళ్లు చాలామందే కనిపిస్తారు. అంతదాకా ఎందుకు? తెలిసిన డాక్టర్ కు ఫోన్ చేసి.. సార్.....
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Jun 2020 4:46 PM IST
హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కరోనా కలకలం
తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. ఇతర జిల్లాల్లోకూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక...
By సుభాష్ Published on 8 Jun 2020 1:27 PM IST
నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పదో తరగతి...
By సుభాష్ Published on 8 Jun 2020 12:05 PM IST














