క్రైం - Page 31
తల్లిని రాడ్తో కొట్టి చంపిన కూతురు
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:51 PM IST
ఆంధ్ర యువతిపై తమిళనాడు పోలీసులు అత్యాచారం
ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు తమిళనాడు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో ఈ ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 30 Sept 2025 6:42 PM IST
ఫస్ట్ నైట్ రాత్రి ఆ పని చేసిన భార్య.. షాక్లో భర్త.. తెల్లవారుజాము 3 గంటల సమయంలో..
రాజస్థాన్లోని కిషన్గఢ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ నైట్ రోజు భార్య చేసిన పనికి.. భర్త కుటుంబం షాక్కు గురైంది.
By అంజి Published on 30 Sept 2025 2:01 PM IST
భార్యను గొంతు నులిమి చంపి.. ఫ్రెండ్కి వీడియో సందేశం పంపి భర్త సూసైడ్
గురుగ్రామ్లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలోని వారి అపార్ట్మెంట్లో 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి చంపి, తర్వాత ఆత్మహత్య...
By అంజి Published on 30 Sept 2025 10:49 AM IST
విషాదం.. 21వ అంతస్తు నుంచి దూకి ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య
సోమవారం గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ 14వ అవెన్యూలోని రెసిడెన్షియల్ టవర్లోని 21వ అంతస్తు నుంచి దూకి 29 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 30 Sept 2025 6:49 AM IST
స్విమ్మింగ్ పూల్లో మైనర్లపై లైంగిక దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
ఐదు సంవత్సరాల క్రితం దాదర్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ముంబైలోని..
By అంజి Published on 29 Sept 2025 2:30 PM IST
యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్.. కారులో బంధించి.. ఆపై వీడియో తీసి..
హర్యానాలోని పానిపట్లో దారుణం జరిగింది. 25 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఓ ముఠా.. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు
By అంజి Published on 29 Sept 2025 11:01 AM IST
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య కేసు.. 8 మంది అరెస్ట్
ఆదిలాబాద్కు చెందిన 19 ఏళ్ల బి.టెక్ విద్యార్థి సాయితేజ.. తోటివారు, బయటి వ్యక్తుల వేధింపుల కారణంగా హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న కేసులో ..
By అంజి Published on 29 Sept 2025 8:17 AM IST
దారుణం.. 10వ తరగతి విద్యార్థిని కొట్టి చంపిన బాలుర గుంపు
ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం బాలుర గుంపు దాడి చేయడంతో 15 ఏళ్ల పాఠశాల విద్యార్థి మరణించాడని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 28 Sept 2025 9:53 AM IST
వేగంగా డివైడర్ను ఢీ కొట్టిన థార్.. ఐదుగురు దుర్మరణం
ఢిల్లీ-జైపూర్ హైవేపై ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
By Medi Samrat Published on 27 Sept 2025 9:13 AM IST
మైనర్ బాలికలపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మరీ..
ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని ధన్ఘాటా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో, ఒక రౌడీ యువకుడు, అతని..
By అంజి Published on 27 Sept 2025 8:29 AM IST
ప్రియురాలి 12 ఏళ్ల కొడుకుపై వ్యక్తి లైంగిక దాడి.. ప్రైవేట్ భాగాలకు సర్జరీ చేసే యత్నం
ఉత్తరప్రదేశ్లోని లక్నో పోలీసులు ఠాకూర్ గంజ్ ప్రాంతంలో తన ప్రియురాలి 12 ఏళ్ల కుమారుడిపై లైంగిక వేధింపులకు పాల్పడి
By అంజి Published on 26 Sept 2025 12:37 PM IST














