క్రైం - Page 154
13 ఏళ్ల సోదరిపై అన్న అత్యాచారం.. గర్భం దాల్చడంతో..
గుజరాత్లోని సూరత్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై ఆమె 16 ఏళ్ల సోదరుడు అత్యాచారం చేశాడు.
By అంజి Published on 4 Oct 2024 12:42 PM IST
ఆడపిల్ల పుట్టిందని చెప్పి.. అబ్బాయి మృతదేహాన్ని అప్పగించారు.. కలకలం రేపుతోన్న ఘటన
కర్ణాటకలోని ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం బట్టబయలైంది. మహిళ తనకు ఆడపిల్ల ప్రసవించిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని, అయితే చివరకు మగబిడ్డ మృతదేహాన్ని...
By అంజి Published on 4 Oct 2024 9:15 AM IST
స్కూల్ టీచర్, భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి పడేశారు.. కనికరం లేకుండా..
గురువారం ఉత్తరప్రదేశ్లోని అమేథీలో పాఠశాల ఉపాధ్యాయుడు, అతని భార్య, వారి ఇద్దరు పిల్లలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటిలో కాల్చి చంపినట్లు...
By అంజి Published on 4 Oct 2024 7:28 AM IST
బర్త్ డే పార్టీలో గాల్లోకి కాల్పులు జరిపిన వ్యాపారి.. అరెస్ట్
పుట్టినరోజు వేడుకలో తన తుపాకీ నుండి కాల్పులు జరిపినందుకు బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) బెంగళూరు విభాగం అరెస్టు...
By అంజి Published on 3 Oct 2024 12:18 PM IST
దారుణం.. రోగుల్లా వచ్చి.. వైద్యుడిని కాల్చి చంపారు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. కుంజ్ ప్రాంతంలోని నర్సింగ్ హోమ్లో తెల్లవారుజామున ఒక వైద్యుడిని కాల్చి చంపినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
By అంజి Published on 3 Oct 2024 11:48 AM IST
నకిలీ బంగారు నాణేల విక్రయం.. ఐదుగురి అరెస్ట్
తమిళనాడులోని తిరువణ్ణామలైలో తవ్వకాల్లో లభించిన నిధులని చెప్పి నకిలీ బంగారు నాణేలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురిని అరెస్టు చేశారు.
By అంజి Published on 3 Oct 2024 10:15 AM IST
రూ.2వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ను పట్టుకున్నారు.
By Srikanth Gundamalla Published on 2 Oct 2024 4:14 PM IST
కండక్టర్ను కత్తితో పొడిచిన ప్రయాణికుడు.. ఫుట్బోర్డ్పై నిలబడవద్దని చెప్పినందుకు
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారునం జరిగింది. బస్సులో ఫుట్బోర్డ్పై ప్రయాణించవద్దని చెప్పినందుకు కండక్టర్ను ఓ ప్రయాణికుడు కత్తితో పొడిచాడు.
By అంజి Published on 2 Oct 2024 11:27 AM IST
దారుణం.. ఫ్రెండ్స్తో కలిసి యువతిపై గ్యాంగ్రేప్
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. ఓ యువతిపై గ్యాంగ్రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 2 Oct 2024 9:15 AM IST
క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా.. ఖరీదైన స్మార్ట్ ఫోన్ల ఆర్డర్.. డెలివరీ ఏజెంట్ను చంపేశాడు
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో దారుణం జరిగింది. సుమారు రూ. 1 లక్ష 50 వేల విలువైన స్మార్ట్ఫోన్ను డెలివరీ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సింది పోయి.....
By అంజి Published on 1 Oct 2024 11:04 AM IST
Hyderabad: ఆర్ఎంపీ భార్య దారుణ హత్య.. కేసు నమోదు
సెప్టెంబర్ 30, సోమవారం సాయంత్రం యూసఫ్గూడలోని తన ఇంట్లో రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపి) భార్య హత్యకు గురైంది.
By అంజి Published on 1 Oct 2024 9:15 AM IST
Hyderabad: ఫ్లాట్లో మహిళ దారుణ హత్య
వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
By Srikanth Gundamalla Published on 30 Sept 2024 9:00 PM IST











