క్రైం - Page 138
ఘోరం.. స్కూల్ అభివృద్ధి కోసం రెండో తరగతి విద్యార్థి బలి
ఉత్తర్ ప్రదేశ్లో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 8:02 PM IST
Hyderabad: భవనం పైనుంచి దూకి సాఫ్ట్వేర్ మహిళ ఆత్మహత్య
హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 6:20 PM IST
ప్రియురాలి కోరికలు తీర్చేందుకు.. దొంగతనాలకు పాల్పడ్డ న్యాయ విద్యార్థి
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ న్యాయ విద్యార్థి తన ప్రియురాలి ఖరీదైన డిమాండ్లను నెరవేర్చడానికి అనేక ఇళ్లలో దొంగతనం చేసినందుకు అరెస్టు చేయబడి జైలుకు...
By అంజి Published on 27 Sept 2024 11:52 AM IST
దారుణం.. అఫైర్ గురించి తెలుసుకుందని.. భార్యపై యాసిడ్ పోసిన భర్త
ముంబైలో 34 ఏళ్ల వ్యక్తి తన అఫైర్ గురించి తెలుసుకుని అతడి నుంచి విడాకులు కోరిన భార్య ముఖంపై యాసిడ్ పోసి దాడి చేశాడు.
By అంజి Published on 27 Sept 2024 10:08 AM IST
భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా శృంగారం.. భర్తను దోషిగా తేల్చిన కోర్టు
తన భార్యకు ఇష్టం లేకుండా శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తిని రాంచీలోని స్థానిక కోర్టు దోషిగా నిర్ధారించింది.
By అంజి Published on 27 Sept 2024 7:45 AM IST
కారులో ఐదు మృతదేహాలు.. కలకలం రేపుతోన్న ఘటన
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 26 Sept 2024 11:55 AM IST
కల్తీ నెయ్యి సరఫరా.. ఏఆర్ డెయిరీపై టీటీడీ ఫిర్యాదు
ల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 26 Sept 2024 8:00 AM IST
తనతో భార్యగా ఉండాలని.. తల్లిపై అత్యాచారం చేసిన కొడుకుకు జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో 36 ఏళ్ల వ్యక్తి తన వితంతువు తల్లిపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై కోర్టు జీవిత ఖైదు విధించింది.
By అంజి Published on 25 Sept 2024 1:00 PM IST
కొత్త ఫోన్ కొనుక్కున్న స్నేహితుడిని.. పార్టీ ఇవ్వలేదని చంపేశారు
ఢిల్లీలో 16 ఏళ్ల యువకుడు తన కొత్త మొబైల్ ఫోన్ను కొనుగోలు చేశాడు. అయితే అతడు తన స్నేహితులకు పార్టీని ఇవ్వడానికి నిరాకరించాడు.
By అంజి Published on 25 Sept 2024 8:15 AM IST
మేకలను మేపడానికి వెళ్లిన బాలికపై అత్యాచారం
9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉదంతం మధ్యప్రదేశ్లోని మొరెనాలో వెలుగు చూసింది
By Medi Samrat Published on 24 Sept 2024 3:33 PM IST
Hyderabad: బంగారు నగల కోసం.. మహిళను దారుణంగా చంపారు
హైదరాబాద్: నగర శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి ఓ మహిళను దుండగులు అతి కిరాతకంగా హత్య చేవారు.
By అంజి Published on 24 Sept 2024 1:43 PM IST
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయబోయిన కామాంధుడు.. కాపాడిన కోతులు
చాలాచోట్ల కోతుల వల్ల జనజీవనం కష్టతరంగా మారగా.. వాటి కారణంగా ఓ బాలికకు అవాంఛనీయ ఘటన తప్పింది
By Medi Samrat Published on 24 Sept 2024 10:55 AM IST











