బిజినెస్ - Page 139

Newsmeter - will provide top business(బిజినెస్ న్యూస్), financial news in Telugu, like the economy, bank, stock market news, etc.
ఆర్ధిక మాంద్యం గుప్పెట్లో ప్రపంచ దేశాలు..!!
ఆర్ధిక మాంద్యం గుప్పెట్లో ప్రపంచ దేశాలు..!!

ఆర్థిక మాంద్యం అగ్రరాజ్యం అమెరికా నుంచి భారత్‌ వరకు ఏ దేశాన్ని వలదడం లేదు. కీలక రంగాలను కుదేలు చేస్తూ ప్రభుత్వాలను భయపెడుతోంది. సంక్షే మానికి పెద్దపీట...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 Oct 2019 5:40 PM IST


ముసురుకుంటున్న ఆర్థిక మాంద్యం మబ్బులు..!
ముసురుకుంటున్న ఆర్థిక మాంద్యం మబ్బులు..!

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపైనే చర్చ జరుగుతోంది. కొన్నాళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థలో పురోగమనం కనిపించడం లేదు. వృద్ధి రేటు క్రమంగా...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 Oct 2019 5:24 PM IST


ట్రంప్‌ అంతే..అదో టైప్....!!!
ట్రంప్‌ అంతే..అదో టైప్....!!!

వాషింగ్టన్: పేకాట పేకాటే బామర్ది బామర్ది అనేది తెలుగులో ఓ సామెత. భారత్‌పై ట్రంప్ తీరు అలాగే ఉంది ?హుస్టన్ సభలో భారత్‌ను తెగ పొగిడిన మోదీ..భారత్‌ను...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 18 Oct 2019 11:09 PM IST


రవాణా రంగంలోకి గూగుల్ పే అడుగు..!
రవాణా రంగంలోకి 'గూగుల్ పే' అడుగు..!

క్యూబిక్ సహకారంతో సంచలన నిర్ణయం కాంటాక్ట్ లెస్ చెల్లిపులకు శ్రీకారం రైడ్ర్షిప్ పెంచడమే లక్ష్యం..!గూగుల్ పే, క్యూబిక్ సంస్థలు రవాణా రంగంలోకి...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 Oct 2019 11:06 AM IST


మాంద్యంలోనూ ముద్దొస్తున్న ఆ కార్లు...!
మాంద్యంలోనూ ముద్దొస్తున్న ఆ కార్లు...!

మాంద్యం దేశాన్ని కారు మబ్బుల్లా చుట్టుముట్టుతోందంటున్నారు. ఆర్ధికంగా చాలా కష్టాలున్నాయని విపక్షాల నుంచి బిజినెస్ ఎక్స్‌ఫర్ట్స్ దాకా అంటున్నారు. వాహన...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 Oct 2019 10:24 PM IST


ఎస్.బి.ఐ ఏటిఎంలలో రూ.2000 నోట్లు బంద్..!త్వరలో అమల్లోకి..!
ఎస్.బి.ఐ ఏటిఎంలలో రూ.2000 నోట్లు బంద్..!త్వరలో అమల్లోకి..!

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.2 వేల కరెన్సీ నోటును అందుబాటులోకి తెచ్చారు.. అయితే.. రూ .2000 నోట్ వచ్చినప్పటి నుంచి ప్రజలకు...

By Newsmeter.Network  Published on 9 Oct 2019 9:34 PM IST


జియో కీలక నిర్ణయం: ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే ఛార్జి..!
జియో కీలక నిర్ణయం: ఇతర నెట్ వర్క్‌లకు కాల్ చేస్తే ఛార్జి..!

ముంబై: జియో కీలక నిర్ణయం తీసుకుంది. జియో నెట్ వర్క్‌ నుంచి ఇతర నెట్‌ వర్క్‌లకు కాల్ చేస్తే చార్జీలు వాసి పోతాయి. నిమిషానికి ఆరు నిమిషాల చొప్పున వసూలు...

By Newsmeter.Network  Published on 9 Oct 2019 8:12 PM IST


వజ్రాలు కొనాలనుకుంటే ఇది తెలుసుకోవాల్సిందే....!
వజ్రాలు కొనాలనుకుంటే ఇది తెలుసుకోవాల్సిందే....!

సహజ వజ్రాలకు ఎందుకంత డిమాండ్...?ప్రకృతి వారసత్వంగా అందించిన సహజ నవరత్నాలలో అద్బుతమైంది వజ్రం. మూడు బిలియన్ ఏళ్ల ప్రాచీన కాలం నుండి ప్ర‌కృతి మనకు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 2 Oct 2019 1:39 PM IST


పాన్ - ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు
పాన్ - ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు

ఢిల్లీ: పాన్ - ఆధార్‌ అనుసంధానం గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 30తో గడువు ముగియాల్సి ఉంది. అయితే..మూడు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 Sept 2019 9:33 PM IST


అపర కుబేరుడిగా ... మళ్లీ ముకేశ్ అంబాని..!
అపర కుబేరుడిగా ... మళ్లీ ముకేశ్ అంబాని..!

భారత్ లో అత్యంత సంపన్న వ్యక్తిగా ముకేశ్ అంబానీ వరుసగా ఎనిమిదో సారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2019 సంవత్సరానికి భారత్ లోని శ్రీమంతుల జాబితాలో...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Sept 2019 11:42 AM IST


మళ్లీ పెరిగిన ఇంధనం ధరలు..!
మళ్లీ పెరిగిన ఇంధనం ధరలు..!

మంగళవారం నాడు మళ్లీ ఇంధనం ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 23 పైసలు, డీజిల్ ధర 15 పైసలు చొప్పున పెరిగింది. దీంతో.. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.78.80, డీజిల్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Sept 2019 12:44 PM IST


సమ్మె విరమించుకున్న బ్యాంకు అధికారులు
సమ్మె విరమించుకున్న బ్యాంకు అధికారులు

సమ్మె వాయిదా వేసిన బ్యాంక్ ఉద్యోగులు 26, 27 తేదీల్లో యథావిధిగా బ్యాంక్ కార్యకలాపాలు సమస్యలపై కమిటీకి కేంద్ర ఆర్ధిక కార్యదర్శి ఓకేప్రభుత్వ రంగ...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 24 Sept 2019 12:39 PM IST


Share it