బిజినెస్ - Page 140
గల్ఫ్ లో గందరగోళం...ఇండియాలో అయోమయం
గల్ఫ్ లో గందరగోళం, అమెరికా ఇరాన్ లలో యుద్ధ వాతావరణం వల్ల ఎక్కువగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు ప్రభావితమౌతాయని, వీటి వలన భారతదేశంలో తీవ్రమైన ప్రభావం...
By రాణి Published on 6 Jan 2020 1:05 PM IST
అమెజాన్లో ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది
ఇప్పుడున్న రోజుల్లో మొబైల్ ఫోన్లేనివారంటూ ఉండరు. ఎటుచూసిన ఫోన్లదే హవా కొనసాగుతుంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు అమెజాన్, ప్లిప్కార్టు వంటి...
By సుభాష్ Published on 1 Jan 2020 9:11 PM IST
2020లో జియోమార్ట్..ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం
టెలికాం రంగంలో జియోను అందుబాటులోకి తీసుకురావడంతోనే పెను మార్పులకు తెరలేపారు రిలయన్స్ ఇండస్ర్టీస్ అధినేత ముఖేష్ అంబానీ. జియో రాకతో మిగతా టెలికాం...
By రాణి Published on 31 Dec 2019 5:49 PM IST
మన టూరిజం అధికారులకి చైనా వాళ్ల యువాన్లే కావాలి
బుద్ధ గయకో, సాంచీకో... సారనాథ్ కో వెళ్లినప్పుడు మీకు అక్కడ అర్థం కాని అక్షరాలు కచ్చిరి బిచ్చిరిగా నోటీసు బోర్డుల మీద కనిపిస్తే కంగారు పడకండి. ఆ...
By రాణి Published on 31 Dec 2019 12:48 PM IST
ఎస్బీఐ కస్టమర్లకు న్యూఇయర్ గిఫ్ట్ ఇదే..!
దేశంలో అతితపెద్ద బ్యాంకు అయిన స్టేట్బ్యాంక్ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు న్యూ ఇయార్ సందర్భంగా శుభవార్త వినిపించింది. బ్యాంక్ తాజాగా ఎక్స్ టర్నల్...
By సుభాష్ Published on 30 Dec 2019 6:44 PM IST
2020లో చుక్కల్లో 'పసిడి'
ముఖ్యాంశాలు 2020లో పెరగనున్న బంగారం ధర 10 గ్రా. ధర ప్రస్తుతం రూ. 38,800 2020లో 10 గ్రా. అంచనా ధర రూ.44,000చెన్నై : నిలకడైన లాభాలతో 2019లో ఓ మోస్తరు...
By రాణి Published on 30 Dec 2019 1:34 PM IST
2020లో బ్యాంకులకు సెలవులు ఇవే..
2020లో బ్యాంకులకు వచ్చే సెలవుల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో...
By సుభాష్ Published on 26 Dec 2019 8:32 PM IST
మరింత పెరగనున్న ఉల్లి ధరలు ?
ముఖ్యాంశాలు భారత్ కు ఉల్లి ఎగుమతి చేయకుండా టర్కీ ప్రభుత్వం నిషేధం టర్కీ మార్కెట్లో ధరలు పెరగడమే కారణమా ?ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయా ? అంటే...
By రాణి Published on 25 Dec 2019 12:04 PM IST
ఈ ఏడాది ఇండియా అపరకుబేరుడి సంపద ఎంతో తెలుసా ?
ముంబై : ఇండియా అపరకుబేరుడు, ఆసియా సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 2019లో ఎంతకు పెరిగిందో తెలుసా..అక్షరాలా 17 బిలియన్ డాలర్లు. ఇండియన్...
By రాణి Published on 24 Dec 2019 12:22 PM IST
ఇక్కడ 'ఉల్లి' ఉచితం
నిత్యావసర వస్తువు అయిన ఉల్లి అధికంగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర దాదాపు రూ. 150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. ధరలు...
By సుభాష్ Published on 19 Dec 2019 4:43 PM IST
అరుదైన మైలురాయిని చేరుకున్న హెచ్ డీ ఎఫ్ సీ
ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ అరుదైన మైలురాయిని చేరుకుంది. తాజాగా ఈ బ్యాంక్ 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది....
By రాణి Published on 19 Dec 2019 4:19 PM IST
అప్పుల్లో బడా కార్పోరేట్ కంపెనీలు.. టాప్ 10లో మూడు తెలుగు వాళ్లవే..!
ముఖ్యాంశాలు కార్పొరేట్ అప్పుల కష్టాలపై క్రెడిట్ సూయిసీ రిపోర్ట్ పెరుగుతున్న అప్పులు - తరుగుతున్న సామర్ధ్యం భారీస్థాయిలో పెరిగిపోతున్న కార్పొరేట్ ఋణాలు...
By Newsmeter.Network Published on 18 Dec 2019 7:04 PM IST











