షాకింగ్: ఆ ప్లాంట్లో 730 మందికి కరోనా.. 7వేల మందిని క్వారంటైన్కు తరలింపు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ చాపకింద నీరులా వ్యాపించింది. దాదాపు 200లకుపైగా దేశాలకు...
By సుభాష్ Published on 19 Jun 2020 3:44 PM IST
సంచలన నిర్ణయం: ఒంగోలులో 14 రోజుల పాటు మళ్లీ లాక్డౌన్.. కలెక్టర్ ఉత్తర్వులు
ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో దూసుకుపోతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక ఒంగోలులో కేసుల సంఖ్య తీవ్రం కావడంతో...
By సుభాష్ Published on 19 Jun 2020 2:31 PM IST
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..హైకోర్టులో అయ్యన్న పిటిషన్
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖలోని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇచ్చిన...
By సుభాష్ Published on 19 Jun 2020 1:45 PM IST
విషాదం.. సంచలన దర్శకుడు గుండెపోటుతో మృతి
ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీలో ఊహించని విషాదాలు చోటు చేసుకోవడం వల్ల ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ కలవరపెడుతున్నాయి. రోజురోజుకు సినీ పరిశ్రమలో...
By సుభాష్ Published on 19 Jun 2020 1:09 PM IST
జమ్మూలో ఎన్కౌంటర్.. 8 మంది ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత భద్రతా బలగాలు. కాగా, ఈ...
By సుభాష్ Published on 19 Jun 2020 12:19 PM IST
ఓటు హక్కును వినియోగించుకున్న ముఖ్యమంత్రి జగన్
ఏపీ లో రాజ్యసభ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటు...
By సుభాష్ Published on 19 Jun 2020 11:26 AM IST
గాల్వన్ భారత్ దే అని స్పష్టం చేస్తున్న గులామ్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?
భారత్ - చైనాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కారణమైన గాల్వన్ ప్రాంతం భారత్ దే అయినప్పటికీ.. డ్రాగన్ మాత్రం అది తనదంటోంది. తాను కన్నేసిన అన్ని ప్రాంతాల్ని...
By సుభాష్ Published on 19 Jun 2020 10:55 AM IST
ఇదే సమయం.. లేకుంటే ఆ మహానగరాల మాదిరే భాగ్యనగరం మారుతోంది
దేశ రాజధాని ఢిల్లీ.. దేశ వాణిజ్య రాజధాని ముంబయి.. దక్షిణాదిన ఆర్థికంగా బలమైన రాష్ట్ర రాజధానిగా చెన్నై మహానగరాలు ఇప్పుడు మహమ్మారి ఉచ్చులో...
By సుభాష్ Published on 19 Jun 2020 10:28 AM IST
జియోలో సౌదీ కంపెనీ పెట్టుబడి
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ జియో ప్లాంట్ఫాంలో 9 వారాల్లో 11వ పెట్టుబడి వచ్చింది చేరింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచ...
By సుభాష్ Published on 19 Jun 2020 10:05 AM IST
విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుణెలోని సుఖ్సాగర్ ఏరియాలో ఓ కుటుంబం జీవిస్తోంది. ఇద్దరు పిల్లలకు...
By సుభాష్ Published on 19 Jun 2020 9:40 AM IST
ఇవాళ జరిగే రాజ్యసభ ఎన్నికల్లో జగన్ ఓటు ఎవరికి?
ఓవైపు మాయదారి రోగం విరుచుకుపడుతున్న పరిస్థితి. మరోవైపు జరగాల్సిన ముఖ్యమైన కార్యక్రమాలు జరగాల్సిన రీతిలో జరిగిపోతున్నాయి. ఇవాళ ఏపీలో రాజ్యసభ ఎన్నికల్లో...
By సుభాష్ Published on 19 Jun 2020 9:10 AM IST
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: 2019-20 విద్యా సంవత్సరంలో కీలక మార్పులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడికి లాక్డౌన్ కారణంగా...
By సుభాష్ Published on 19 Jun 2020 8:37 AM IST