మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తీవ్ర అస్వస్థత
గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రికి తరలించారు....
By సుభాష్ Published on 19 Jun 2020 7:56 AM IST
కరోనా: కేంద్రం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో దానిని కట్టడి చేసేందుకు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న వైద్యులు,ఆరోగ్య సిబ్బందికి వేతనాలు...
By సుభాష్ Published on 18 Jun 2020 7:46 PM IST
హైదరాబాద్ వ్యాపారుల సంచలన నిర్ణయం
తెలంగాణలోకరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ హైదరాబాద్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోనే ప్రతి రోజు అత్యధిక కేసులు...
By సుభాష్ Published on 18 Jun 2020 7:24 PM IST
రూ.50వేల కోట్లలో భారీ ప్యాకేజీ.. 20న ప్రారంభించనున్న మోదీ
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్తో లాక్డౌన్లో ఉండిపోయింది. ఇక లాక్డౌన్లో వ్యాపారుల నుంచి కూలీల వరకూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఉపాధి దొరక్కపోవడంతో...
By సుభాష్ Published on 18 Jun 2020 6:52 PM IST
పక్కా ప్లాన్ ప్రకారమే భారత్పై చైనా దాడి
భారత్ - చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్లోని గాల్వన్లోయలో భారత్- చైనా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన...
By సుభాష్ Published on 18 Jun 2020 5:54 PM IST
తమిళనాడులో ఆ నాలుగు జిల్లాల్లో మద్యం కోసం పరుగులు.. ఎందుకో తెలిస్తే..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. దేశ ప్రజలను పట్టిపీడిస్తోంది. చాపకింద నీరులా వెంటాడుతోంది. కరోనాకు సరైన వ్యాక్సిన్ లేక దేశాలతో...
By సుభాష్ Published on 18 Jun 2020 4:49 PM IST
రజనీకాంత్ ఇంట్లో బాంబు.. ఏ క్షణంలోనైనా పేలవచ్చు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. పోయిన్ గార్డెన్ లోని రజనీకాంత్ ఇంట్లో బాంబు పెట్టామని, అది ఏ క్షణంలోనైనా పేలే...
By సుభాష్ Published on 18 Jun 2020 3:53 PM IST
తెలంగాణలో డ్వాక్రా మహిళలకు కరోనా రుణాలు.. ఎంత అంటే
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా అంతే...
By సుభాష్ Published on 18 Jun 2020 3:10 PM IST
ఆస్పత్రి బాత్రూమ్లో 8 రోజులుగా కరోనా మృతదేహం ఘటనలో కలెక్టర్పై వేటు
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొంది. కరోనా అంటేనే...
By సుభాష్ Published on 18 Jun 2020 1:33 PM IST
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి 10 ఫైరింజన్లు
ఢిల్లీలోని రోహిణి కోర్టులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్టులోని మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం...
By సుభాష్ Published on 18 Jun 2020 12:32 PM IST
రేపటి నుంచి ఆ నాలుగు జిల్లాల్లో సంపూర్ణ లాక్డౌన్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 12,881కేసులు నమోదు కాగా,...
By సుభాష్ Published on 18 Jun 2020 11:58 AM IST
భారత్ - చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన భారత జవాన్లు వీరే
భారత్ – చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఇక...
By సుభాష్ Published on 17 Jun 2020 4:40 PM IST