కోనసీమ పేలుడు ఘటన.. మృతుల కుటుంబాలకు 15 లక్షల పరిహారం
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణా సంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
By Medi Samrat Published on 21 Oct 2025 6:54 PM IST
మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే : అసదుద్దీన్
నవంబర్ 11న జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ...
By Medi Samrat Published on 21 Oct 2025 6:43 PM IST
చిక్కడపల్లిలో బాలిక ప్రాణం తీసిన అగ్నిమాపక వాహనం
సోమవారం రాత్రి చిక్కడపల్లిలోని అజామాబాద్లో 18 ఏళ్ల బాలిక అగ్నిమాపక వాహనం చక్రాల కింద నలిగి మరణించింది.
By Medi Samrat Published on 21 Oct 2025 6:01 PM IST
Jubilee Hills Bypoll : బీఆర్ఎస్ 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ వీరే..!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న జరిగే ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనడానికి 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు భారత ఎన్నికల సంఘం (ECI) నుండి...
By Medi Samrat Published on 21 Oct 2025 5:42 PM IST
కప్ ఇస్తారా.? పదవి నుండి తీసెయ్యాలా.?
ఆసియా కప్ ట్రోఫీని భారత్ కు అప్పగించాలని ఆదేశిస్తూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోహ్సిన్ నఖ్వీకి అధికారిక ఈమెయిల్...
By Medi Samrat Published on 21 Oct 2025 4:39 PM IST
Video : ధనవంతులకు ఎందుకు వేర్వేరు నియమాలు.? వివాహ వేడుకపై తీవ్ర విమర్శలు
ఇరాన్లో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించనందుకు రకరకాల వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
By Medi Samrat Published on 21 Oct 2025 4:16 PM IST
హరీష్కు మంత్రి అడ్లూరి ఛాలెంజ్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఛాలెంజ్ విసిరారు.
By Medi Samrat Published on 21 Oct 2025 3:43 PM IST
కెప్టెన్గా రీఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్..!
భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. దక్షిణాఫ్రికా Aతో జరిగే రెండు అనధికారిక టెస్ట్...
By Medi Samrat Published on 21 Oct 2025 3:22 PM IST
Rain Alert : దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీవర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 21 Oct 2025 2:41 PM IST
నిజామాబాద్ 'ఎన్కౌంటర్'పై న్యాయ విచారణ జరపాలి
నిజామాబాద్లో షేక్ రియాజ్ ఎన్కౌంటర్ పై తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేసింది.
By Medi Samrat Published on 21 Oct 2025 10:52 AM IST
సైన్యం, పోలీసులది ఒకటే లక్ష్యం : రాజ్నాథ్ సింగ్
ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:21 AM IST
అప్పుడు తప్పించారు.. ఇప్పుడు అప్పగించారు..!
మహ్మద్ రిజ్వాన్ను పాకిస్థాన్ వన్డే కెప్టెన్గా తొలగించి.. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.
By Medi Samrat Published on 21 Oct 2025 10:00 AM IST












