ఇంట్లో చెత్తను ఊడ్చినట్లుగానే నేరస్తులనూ ఊడ్చేయండి
పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
By Medi Samrat Published on 19 July 2025 7:48 PM IST
ఇరాన్లో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 21 మంది మృతి
ఇరాన్ నుండి రోడ్డు ప్రమాదం వార్త వచ్చింది. సమాచారం ప్రకారం.. దక్షిణ ఇరాన్లో బస్సు బోల్తా పడడంతో కనీసం 21 మంది మరణించారు.
By Medi Samrat Published on 19 July 2025 7:12 PM IST
వానాకాలం పంటలకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్
వానకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...
By Medi Samrat Published on 19 July 2025 6:32 PM IST
గెలుస్తామన్న వ్యక్తిగత అహంతోనే కూటమి ఓడిపోయింది
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి కూటమిలో అంతా సవ్యంగా లేదు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫర్, శివసేన (యుబీటీ) బీజేపీతో చేతులు కలుపుతుందనే ఊహాగానాల మధ్య,...
By Medi Samrat Published on 19 July 2025 5:59 PM IST
రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్
వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
By Medi Samrat Published on 19 July 2025 4:37 PM IST
'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను..'.. ఆప్కు షాకిచ్చిన ఎమ్మెల్యే.!
పంజాబ్లో ఆప్కు షాక్ తగిలింది. గతంలో మంత్రి పదవి నుంచి తప్పించబడిన ఖరార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి...
By Medi Samrat Published on 19 July 2025 4:22 PM IST
జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే : బీజేపీ ఎమ్మెల్సీ
మాజీ సీఎం జగన్పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు
By Medi Samrat Published on 19 July 2025 4:01 PM IST
'సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం..'
గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
By Medi Samrat Published on 19 July 2025 3:43 PM IST
పట్టపగలు.. మైనర్ బాలికకు నిప్పంటించి చంపాలనుకున్నారు..!
ఒడిశాలోని పూరీలోని నీమపాడ బ్లాక్లోని బలండా పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలికను అగంతకులు తగలబెట్టి చంపడానికి ప్రయత్నించారు
By Medi Samrat Published on 19 July 2025 3:33 PM IST
ప్రైవేట్ పార్ట్పై తన్నిన స్నేహితుడు.. 10 ఏళ్ల బాలుడు మృతి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఫతేహాబాద్లోని కుటక్పూర్ గైలా గ్రామంలో మొక్కజొన్నలు(కార్న్) తిని ఉమ్మడంతో పిల్లల మధ్య జరిగిన గొడవలో 10 ఏళ్ల...
By Medi Samrat Published on 19 July 2025 2:30 PM IST
Video : ఛాంబర్ కోసం కొట్టుకున్న మహిళా లాయర్లు
శుక్రవారం నాడు మధుర కోర్టు ప్రాంగణంలో ఇద్దరు మహిళా న్యాయవాదుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.
By Medi Samrat Published on 18 July 2025 9:15 PM IST
శరీరంపైనే సూసైడ్ నోట్ రాసుకున్న మనీషా
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో మనీషా అనే వివాహిత వరకట్నం విషయంలో ఎన్నో కష్టాలు పడింది.
By Medi Samrat Published on 18 July 2025 8:58 PM IST