Medi Samrat

A self-motivated and inspired journalist with a passion for telling truth and delivering meaningful news to the public. Over six-plus years of experience in delivering top-notch content to digital and print media. Highly active on social media by engaging the public with unique stories. Kickstarted his career as a reporter at Andhra Prabha for two years and later joined as a sub-editor in Bhaarat Today for two years where he learned and explored the news space differently. Presently, he working as news editor for NewsMeter Telugu. He says working at NewsMeter Telugu helped him to unleash his potential and one of the best journeys of his career in learning new things on a daily basis.

    Medi Samrat

    డబుల్ మర్డర్ కేసును 72 గంటల్లో చేధించిన అల్వాల్ పోలీసులు
    డబుల్ మర్డర్ కేసును 72 గంటల్లో చేధించిన అల్వాల్ పోలీసులు

    అల్వాల్ పోలీసులు, CCS మేడ్చల్, SOT మేడ్చల్ జోన్‌లతో కలిసి, నేరం జరిగిన 72 గంటల్లోనే డబుల్ మర్డర్ కేసును ఛేదించారు. సత్వర చర్య ఫలితంగా ఓ నేరస్థుడిని...

    By Medi Samrat  Published on 7 May 2025 7:14 PM IST


    ఆపరేషన్ సింధూర్ పై హిమాన్షి స్పందన ఇదే..!
    ఆపరేషన్ సింధూర్ పై హిమాన్షి స్పందన ఇదే..!

    ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్, ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత...

    By Medi Samrat  Published on 7 May 2025 6:57 PM IST


    వారికి 2 లక్షల రూపాయలు సాయం అందజేసిన వైసీపీ
    వారికి 2 లక్షల రూపాయలు సాయం అందజేసిన వైసీపీ

    సింహాచలం గోడ కూలి మరణించిన వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ సాయం చేసింది.

    By Medi Samrat  Published on 7 May 2025 6:40 PM IST


    ఇక ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్స్ లెక్క..!
    ఇక ప్రతి మ్యాచ్ ప్లే ఆఫ్స్ లెక్క..!

    ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ ను ఓడిపోయింది.

    By Medi Samrat  Published on 7 May 2025 3:45 PM IST


    వారందరినీ అదుపులోకి తీసుకోండి : సీఎం
    వారందరినీ అదుపులోకి తీసుకోండి : సీఎం

    భారత సైన్యం పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 7న పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు.

    By Medi Samrat  Published on 7 May 2025 3:15 PM IST


    ఆ నాలుగు జిల్లాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూసివేత
    ఆ నాలుగు జిల్లాల్లో పాఠశాలలు, కార్యాలయాలు మూసివేత

    ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్‌లోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం అర్థరాత్రి వైమానిక దాడి చేసింది.

    By Medi Samrat  Published on 7 May 2025 2:45 PM IST


    భారత్ దూకుడు తగ్గించుకోవాలి : పాకిస్థాన్
    భారత్ దూకుడు తగ్గించుకోవాలి : పాకిస్థాన్

    భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం సమసిపోవాలంటే భారత్ తన దూకుడును తగ్గించుకోవాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి...

    By Medi Samrat  Published on 7 May 2025 2:15 PM IST


    ఎట్టకేలకు సినిమాతో వస్తున్న ఆమిర్ ఖాన్
    ఎట్టకేలకు సినిమాతో వస్తున్న ఆమిర్ ఖాన్

    బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం 'సితారే జమీన్ పర్' చిత్రంలో నటిస్తున్నారు

    By Medi Samrat  Published on 6 May 2025 9:15 PM IST


    Video : జుట్లు పట్టుకుని కొట్టుకుని ఉద్యోగాలు పోగొట్టుకున్న మ‌హిళ‌లు
    Video : జుట్లు పట్టుకుని కొట్టుకుని ఉద్యోగాలు పోగొట్టుకున్న మ‌హిళ‌లు

    మధ్యప్రదేశ్‌లోని ఒక పాఠశాలలో ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసి, ఒకరినొకరు కొట్టుకోవడం, జుట్టు పట్టుకుని లాగడం వరకూ...

    By Medi Samrat  Published on 6 May 2025 8:30 PM IST


    నూతన రైస్ కార్డుల విష‌యంలో గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి
    నూతన రైస్ కార్డుల విష‌యంలో గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి

    నూతన రైస్ కార్డుల జారీతో పాటు మార్పులు చేర్పులకు సంబందించి మొత్తం ఆరు రకాల సేవల నమోదుకు రేప‌టి (బుధవారం )నుండి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఆహార &...

    By Medi Samrat  Published on 6 May 2025 8:00 PM IST


    ఉగ్ర‌దాడి జ‌రుగుతుంద‌ని ప్రధాని మోదీకి ముందే తెలుసు : ఖర్గే
    ఉగ్ర‌దాడి జ‌రుగుతుంద‌ని ప్రధాని మోదీకి ముందే తెలుసు : ఖర్గే

    జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడి జరగవచ్చని ఇంటెల్ నివేదిక ప్రధాని నరేంద్ర మోదీకి ముందే అందిందని, ఆ తర్వాత ఆయన కేంద్రపాలిత ప్రాంతానికి తన పర్యటనను రద్దు...

    By Medi Samrat  Published on 6 May 2025 7:15 PM IST


    OMC Case : సబితా ఇంద్రారెడ్డి నిర్దోషి.. గాలి జనార్దన్‌రెడ్డికి జైలు శిక్ష‌.. తుది తీర్పు ఇదే..!
    OMC Case : సబితా ఇంద్రారెడ్డి నిర్దోషి.. గాలి జనార్దన్‌రెడ్డికి జైలు శిక్ష‌.. తుది తీర్పు ఇదే..!

    ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల కేసుకు సంబంధించి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది.

    By Medi Samrat  Published on 6 May 2025 6:36 PM IST


    Share it