రాణి

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    రాణి

    రిటైర్డ్ ఆర్మీ అధికారికి సైబర్ నేరగాళ్ల టోకరా
    రిటైర్డ్ ఆర్మీ అధికారికి సైబర్ నేరగాళ్ల టోకరా

    ముఖ్యాంశాలు రెండు గంటల్లో లక్షా 85 వేలు హుష్ కాకీ పోలీసులకు ఫిర్యాదుతో వెలుగుచూసిన వైనంఈ మధ్య కరోనా మోజులో పడి సైబర్ క్రైం వార్తలను ఎవ్వరూ...

    By రాణి  Published on 13 April 2020 5:29 PM IST


    వావ్..ప్రగతి ఆంటీ తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీసిందిగా..
    వావ్..ప్రగతి ఆంటీ తీన్ మార్ స్టెప్పులతో ఇరగదీసిందిగా..

    ప్రగతి ఆంటి..టాలీవుడ్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అతి చిన్న వయసులోనే తల్లి లాంటి క్యారెక్టర్లో ఒదిగిపోయిన ప్రగతి..అమ్మ, అత్త, వదిన, అక్క వంటి...

    By రాణి  Published on 13 April 2020 4:56 PM IST


    ఏపీ కొత్త ఎస్ఈసీపై దుష్ప్రచారం
    ఏపీ కొత్త ఎస్ఈసీపై దుష్ప్రచారం

    ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన జస్టిస్ వి.కనకరాజ్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. టీడీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో ఎస్ఈసీ కనకరాజ్...

    By రాణి  Published on 13 April 2020 4:16 PM IST


    ప్రింట్ మీడియాపై కరోనా చావుదెబ్బ
    ప్రింట్ మీడియాపై కరోనా చావుదెబ్బ

    ముఖ్యాంశాలు అగ్రరాజ్యంలో కుదేలైన మీడియా సంస్థలు 28000 మంది ఉద్యోగాలు తొలగింపు మిగిలిన ఉద్యోగుల జీతాాల్లో భారీగా కోతలు భారత్ లోనూ ఇదే...

    By రాణి  Published on 13 April 2020 2:11 PM IST


    ఎన్ఆర్ఐ మహిళ స్వాతి దేవినేని పై కేసు నమోదు
    ఎన్ఆర్ఐ మహిళ స్వాతి దేవినేని పై కేసు నమోదు

    ముఖ్యాంశాలు న్యూ జెర్సీలో ఫిర్యాదు చేసిన శ్రవంత్ అమెరికాలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా ? భారత్ ను పొగుడుతూ, అమెరికాలో వైఫల్యాలకు కారణాలు చెప్పిన...

    By రాణి  Published on 13 April 2020 11:53 AM IST


    అమెరికాలో చిక్కుకున్న 2.50 లక్షల విద్యార్థులు
    అమెరికాలో చిక్కుకున్న 2.50 లక్షల విద్యార్థులు

    అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గడిచిన 15 రోజులుగా అమెరికాలో కరోనా మృత్యుఘోష పెడుతోంది. ఇప్పటి వరకూ అక్కడ కరోనా కేసుల సంఖ్య 5.50...

    By రాణి  Published on 13 April 2020 10:25 AM IST


    నెల్లూరులో తొలి కరోనా మరణం..వైద్యుడి నుంచి ముగ్గురికి కరోనా
    నెల్లూరులో తొలి కరోనా మరణం..వైద్యుడి నుంచి ముగ్గురికి కరోనా

    నెల్లూరులో తొలి కరోనా పాజిటివ్ మరణం నమోదైంది. ఇటీవలే విదేశాల నుంచి నగరానికి వచ్చిన ఆర్థోఫెట్ డాక్టర్ కు కరోనా సోకడంతో చెన్నై ఆస్పత్రిలో చికిత్స...

    By రాణి  Published on 12 April 2020 9:46 PM IST


    అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
    అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

    తెలంగాణలో రోజురోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30కి పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే. తాజాగా...

    By రాణి  Published on 12 April 2020 8:23 PM IST


    ఎలక్షన్ కమిషనర్ కు క్వారంటైన్ వర్తించదా ?
    ఎలక్షన్ కమిషనర్ కు క్వారంటైన్ వర్తించదా ?

    ముఖ్యాంశాలు గవర్నర్ కు బెదిరింపులేమైనా వచ్చాయా ? సీఎం జగన్ ను ఎదిరిస్తే బతకనివ్వరా ? రాష్ట్రంలో కరోనా...

    By రాణి  Published on 12 April 2020 7:14 PM IST


    సరిలేరు నీకెవ్వరు అంటూ కేసీఆర్ పై బండ్ల గణేష్ ప్రశంసలు
    సరిలేరు నీకెవ్వరు అంటూ కేసీఆర్ పై బండ్ల గణేష్ ప్రశంసలు

    తెలంగాణలో కరోనా మహమ్మారి కాస్త తగ్గినట్లే అనిపించినా..మనకు తెలియకుండానే చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికి రాష్ట్రం కరోనా కేసులు 500 దాటిపోయాయి....

    By రాణి  Published on 12 April 2020 5:37 PM IST


    పురుషులు ఆ సమస్యతో తెగ ఇబ్బంది పడిపోతున్నారట
    పురుషులు ఆ సమస్యతో తెగ ఇబ్బంది పడిపోతున్నారట

    ప్లీజ్..ఒక్కరోజు సెలూన్స్ ఓపెన్ చేయించండిలాక్ డౌన్ కారణంగా అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్నా, చితకషాపులను కూడా పోలీసులు మూసివేయిస్తున్నారు. మార్చి...

    By రాణి  Published on 12 April 2020 5:01 PM IST


    12 ఆదివారం నుండి 18 శనివారం వరకు వార ఫలాలు
    12 ఆదివారం నుండి 18 శనివారం వరకు వార ఫలాలు

    మేష రాశి :ఈ రాశివారికి శుభ పరంపరలు కొనసాగుతున్నాయి. రవి ఉచ్ఛ క్షేత్రంలోకి రావడం మేషరాశి అధిపతి అయిన కుజుడు ఉచ్చలో ఉండటం వల్ల వీరికి పదోన్నతితో కూడిన...

    By రాణి  Published on 12 April 2020 4:20 PM IST


    Share it