దారుణం.. ఫోన్ చూస్తూ.. శిశువు బొటనవేలును కత్తిరించిన నర్సు
తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సీనియర్ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నవజాత శిశువు బొటనవేలు ప్రమాదవశాత్తు తెగిపోయిందని...
By అంజి Published on 1 Jun 2025 10:45 AM IST
శృంగారానికి నిరాకరించిందని.. భార్యను తగలబెట్టిన భర్త
ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. శృంగారం విషయంలో భార్యతో వాగ్వాదం పెట్టుకున్న భర్త.. ఆ తర్వాత భార్యకు నిప్పంటించాడు.
By అంజి Published on 1 Jun 2025 9:43 AM IST
తెలంగాణలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 1 Jun 2025 9:30 AM IST
వైఎస్ జగన్ విమర్శలు.. మంత్రి లోకేష్ మాస్ కౌంటర్
టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిలయ్యారంటూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
By అంజి Published on 1 Jun 2025 8:32 AM IST
నేటి నుంచి రేషన్ దుకాణాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి సరసమైన ధరల దుకాణాలలో బియ్యం, చక్కెర, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల డెలివరీని తిరిగి ప్రారంభించనుంది.
By అంజి Published on 1 Jun 2025 7:52 AM IST
మోదీ ప్రభుత్వం దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది : ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేశారు.
By అంజి Published on 1 Jun 2025 7:13 AM IST
వరకట్న వేధింపులు.. మహిళ అనుమానాస్పద మృతి
సూరజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేటర్ నోయిడాలోని మిగ్సన్ ట్వియింజ్ సొసైటీ, ఎటా-2లో 27 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
By అంజి Published on 1 Jun 2025 6:45 AM IST
వంతెన కూలి పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు మృతి, 30 మందికి గాయాలు
రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 1 Jun 2025 6:39 AM IST
కొత్తగా మరో 2 లక్షల రేషన్ కార్డులు.. ఒకేసారి 3 నెలల రేషన్
రాష్ట్రంలో రేషన్ కార్డులు మరో రెండు లక్షలకు పెరిగాయి. దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 91.83 లక్షలకు చేరింది. లబ్ధిదారులు 3.10 కోట్లకు పెరిగారు.
By అంజి Published on 1 Jun 2025 6:29 AM IST
త్వరలో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్!
తెలంగాణలో వేసవి సెలవులు ముగుస్తుండటంతో అంగన్వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
By అంజి Published on 1 Jun 2025 6:11 AM IST
భారత నారీ శక్తిని సవాలు చేసి.. ఉగ్రవాదులు వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు: ప్రధాని మోదీ
పాకిస్తాన్లోని ఉగ్రవాదులు భారతదేశ "నారీ శక్తిని" సవాలు చేయడం ద్వారా వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.
By అంజి Published on 31 May 2025 1:45 PM IST
కాంగ్రెస్లా చిల్లర రాజకీయాలు చేయను: హరీశ్ రావు
తనను ఎదుర్కొనే ధైర్యం లేకనే పీసీసీ చీఫ్ మహేశ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు.
By అంజి Published on 31 May 2025 1:03 PM IST











