పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను...
By అంజి Published on 2 Jun 2025 7:25 AM IST
ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 2 Jun 2025 7:15 AM IST
నేటి నుంచే పూర్తిస్థాయి స్లాట్ విధానం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానం అందుబాటులోకి రానున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 2 Jun 2025 6:45 AM IST
ముంబైని ఓడించి.. 11 ఏళ్ల తర్వాత ఫైనల్కు పంజాబ్.. ఆర్సీబీతో ఆమీతుమీ
జూన్ 1 ఆదివారం జరిగిన క్వాలిఫయర్ 2లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ను ఓడించి పంజాబ్ కింగ్స్ తమ 18 ఏళ్ల చరిత్రలో రెండోసారి ఫైనల్లోకి...
By అంజి Published on 2 Jun 2025 6:32 AM IST
బ్యాడ్న్యూస్.. నేడు ప్రారంభించాల్సిన 'రాజీవ్ యువ వికాసం' పథకం వాయిదా
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు ప్రారంభించాల్సిన యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.
By అంజి Published on 2 Jun 2025 6:15 AM IST
మత్తుమందు కలిపిన లడ్డూ తినిపించి.. ఆశ్రమంలో క్రీడాకారిణిపై గ్యాంగ్రేప్
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని ఒక పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆశ్రమంలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని జాతీయ స్థాయి టైక్వాండో క్రీడాకారిణి...
By అంజి Published on 1 Jun 2025 1:45 PM IST
'పిల్లల భవిష్యత్తో ఆడలాడుకుంటున్నారు'.. వైఎస్ జగన్, లోకేష్లపై షర్మిల ఫైర్
10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్...
By అంజి Published on 1 Jun 2025 1:00 PM IST
వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
రేడియో పరికరాలు, వాకీటాకీల అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ జారీ చేసింది.
By అంజి Published on 1 Jun 2025 12:15 PM IST
1,620 ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఒక్కరోజే గడువు
రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో 1,620 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.
By అంజి Published on 1 Jun 2025 11:30 AM IST
దారుణం.. ఫోన్ చూస్తూ.. శిశువు బొటనవేలును కత్తిరించిన నర్సు
తమిళనాడులోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సీనియర్ నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నవజాత శిశువు బొటనవేలు ప్రమాదవశాత్తు తెగిపోయిందని...
By అంజి Published on 1 Jun 2025 10:45 AM IST
శృంగారానికి నిరాకరించిందని.. భార్యను తగలబెట్టిన భర్త
ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో దారుణం జరిగింది. శృంగారం విషయంలో భార్యతో వాగ్వాదం పెట్టుకున్న భర్త.. ఆ తర్వాత భార్యకు నిప్పంటించాడు.
By అంజి Published on 1 Jun 2025 9:43 AM IST
తెలంగాణలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు.. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయడానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 1 Jun 2025 9:30 AM IST











