'రూ.1 కే ఎకరం భూమి.. నిరూపిస్తే రాజీనామా చేస్తా'.. జగన్కు మంత్రి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్
వైఎస్ జగన్కు మంత్రి నారా లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం భూమి రూ.1 కే ఇచ్చారనే ఆరోపణలను జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి...
By అంజి Published on 3 Jun 2025 6:47 AM IST
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తాం: హరీశ్ రావు
ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా 100 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
By అంజి Published on 2 Jun 2025 1:30 PM IST
'నేను గర్భవతిని, ఆందోళన చెందాను'.. ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మహిళ క్షమాపణలు
బెంగళూరులో ఒక ఆటోరిక్షా డ్రైవర్ను చెప్పుతో కొట్టిన మహిళ అతనికి క్షమాపణలు చెప్పింది. ఆదివారం అనేక మంది సాక్షుల ముందు ఆమె క్షమాపణ చెప్పింది.
By అంజి Published on 2 Jun 2025 12:43 PM IST
15 ఏళ్ల బాలికపై 2 నెలల్లో రెండుసార్లు గ్యాంగ్రేప్.. వీడియో తీసి మరీ..
డిసెంబర్లో కర్ణాటకలోని బెలగావిలో ఒక బాలికపై పదేపదే సామూహిక అత్యాచారం జరిగింది.
By అంజి Published on 2 Jun 2025 11:49 AM IST
రాజీవ్ శుక్లాకు బీసీసీఐ పగ్గాలు!
ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ బిన్నీ వయోపరిమితిని చేరుకోవడంతో రాజీవ్ శుక్లా బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) అధ్యక్షుడిగా బాధ్యతలు...
By అంజి Published on 2 Jun 2025 11:06 AM IST
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి...
By అంజి Published on 2 Jun 2025 10:26 AM IST
తెలంగాణలో భారీగా తగ్గిన సైబర్ నేరాలు
2025 మొదటి నాలుగు నెలల్లో తెలంగాణ సైబర్ క్రైమ్ కేసుల్లో 11 శాతం తగ్గుదల నమోదైంది, గత ఏడాది ఇదే కాలంలో 28 శాతం పెరుగుదల నమోదు కాగా.. ఇప్పుడు ఇది...
By అంజి Published on 2 Jun 2025 9:38 AM IST
BREAKING: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
జేఈఈ అడ్వాన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు https://jeeadv.ac.in/లో తెలుసుకోవచ్చు.
By అంజి Published on 2 Jun 2025 8:58 AM IST
గాజాలో ఏరులై పారుతోన్న రక్తం.. ఆహారం కోసం వెళ్తుంటే కాల్పులు.. 31 మంది మృతి
గాజాలో రక్తం ఏరులై పారుతోంది. హమాస్ - ఇజ్రాయెల్ పోరు పౌరుల ప్రాణాలను తీస్తోంది. తాజాగా గాజాలో హృదయ విదారక ఘటన జరిగింది.
By అంజి Published on 2 Jun 2025 8:30 AM IST
నేటి నుంచి ఇంటర్ కాలేజీలు రీఓపెన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 2 Jun 2025 7:42 AM IST
పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను...
By అంజి Published on 2 Jun 2025 7:25 AM IST
ఉద్యోగుల బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువును ఈ నెల 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 2 Jun 2025 7:15 AM IST












