ఎస్బీఐ పీవో ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల
మీరు ఎస్బీఐ పీవో 2025 నియామకానికి దరఖాస్తు చేసుకుంటే, సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా SBI PO అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.
By అంజి Published on 26 July 2025 12:34 PM IST
విద్యార్థుల ఆత్మహత్యలు.. అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ
భారతదేశం అంతటా విద్యా సంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించే లక్ష్యంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.
By అంజి Published on 26 July 2025 12:02 PM IST
సీఎం రేవంత్పై హాట్ కామెంట్స్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్
హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారంటూ.. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
By అంజి Published on 26 July 2025 11:11 AM IST
రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా?.. ఇది తెలుసుకోండి
పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి రియల్ ఎస్టేట్ మంచి ఆప్షన్. దీర్ఘకాల పెట్టుబడులకు రియల్ ఎస్టేట్ అనువుగా ఉంటుంది.
By అంజి Published on 26 July 2025 10:42 AM IST
Telangana: పీజీ ఈసెట్, లాసెట్, ఎల్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సులు (పీజీ ఈసెట్ ద్వారా), ఎల్ఎల్బీ కోర్సులు (లాసెట్ ద్వారా), ఎల్ఎల్ఎం మాస్టర్ కోర్సులు ( పీజీ ఎల్సెట్...
By అంజి Published on 26 July 2025 9:30 AM IST
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ఆగస్టు 1 నుంచి మరో కొత్త స్కీమ్
ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలు...
By అంజి Published on 26 July 2025 8:50 AM IST
Video: ఫోన్ కొట్టేసి.. కదులుతున్న రైలు నుండి దూకేశాడు
బిహార్లో ఓ వ్యక్తి రైలులో ఫోన్ కొట్టేసి ప్రమాదకరంగా తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
By అంజి Published on 26 July 2025 8:28 AM IST
ఉగ్రరూపం దాల్చుతోన్న గోదావరి.. లంక గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలకు అలర్ట్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి సహా హైదరాబాద్లో జోరు వానలు...
By అంజి Published on 26 July 2025 8:04 AM IST
యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు మరణించారు.
By అంజి Published on 26 July 2025 7:37 AM IST
1000 కొత్త అంగన్వాడీ భవనాలు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన
తెలంగాణ అంగన్వాడీలు.. దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి సీతక్క అన్నారు. నిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖపై మంత్రి...
By అంజి Published on 26 July 2025 7:12 AM IST
విషాదం.. బస్సు ఆపి గుండెపోటుతో ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ మృతి
నెల్లూరు జిల్లాలోని కావలి నుండి బెంగళూరుకు వెళ్తున్న APSRTC బస్సు శుక్రవారం అన్నమయ్య జిల్లాలోని రాయచోటి శివార్లకు చేరుకున్నప్పుడు డ్రైవర్ గుండెపోటుకు...
By అంజి Published on 26 July 2025 6:52 AM IST
అమరావతిలో పనులు ఆగడం లేదు: మంత్రి నారాయణ
అమరావతిలో పనులు జరగడం లేదన్న ప్రచారాలు నమ్మొద్దని మంత్రి నారాయణ కోరారు. రాజధానిలో భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
By అంజి Published on 25 July 2025 1:58 PM IST












