తీవ్ర తుపానుగా 'మొంథా'.. నేడు తీరం దాటే ఛాన్స్.. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో ఉన్న "మొంథా" తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 28 Oct 2025 6:40 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగులకు నూతన అవకాశాలు
వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది....
By జ్యోత్స్న Published on 28 Oct 2025 6:18 AM IST
Hyderabad: భర్తను హత్య చేసిన భార్య.. ప్రియుడితో తన సంబంధానికి అడ్డొస్తున్నాడని..
భర్తను హత్య చేసిందనే ఆరోపణలతో మీర్పేట పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల్లెగూడలోని..
By అంజి Published on 27 Oct 2025 1:30 PM IST
యూపీఎస్సీ అభ్యర్థిని చంపి.. డెడ్బాడీకి నిప్పు.. లివ్-ఇన్ పార్ట్నర్ సహా ముగ్గురు అరెస్ట్
న్యూఢిల్లీలోని గాంధీ విహార్ ప్రాంతంలోని తన ఫ్లాట్లో 32 ఏళ్ల యుపిఎస్సి అభ్యర్థి కాలిపోయిన మృతదేహం దొరికిన కొన్ని రోజుల తర్వాత,
By అంజి Published on 27 Oct 2025 12:31 PM IST
డీప్ ఫేక్ బారిన మెగాస్టార్ చిరంజీవి.. సైబర్క్రైమ్ పీఎస్లో ఫిర్యాదు
టాలీవుడ్ సీనియర్ నటుడు కె. చిరంజీవి ఫొటోలు, వీడియోలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడిన అశ్లీల డీప్ఫేక్ వీడియోలు ఆన్లైన్లో వైరల్...
By అంజి Published on 27 Oct 2025 11:29 AM IST
టీజీఎస్ఆర్టీసీలో 1743 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ)లో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయి.
By అంజి Published on 27 Oct 2025 10:53 AM IST
కాలేజీకి వెళ్తుండగా విద్యార్థినిపై యాసిడ్ దాడి.. పరారీలో ముగ్గురు
నార్త్ వెస్ట్ ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలోని లక్ష్మీబాయి కళాశాల సమీపంలో ఆదివారం ఉదయం దాడి జరిగిన తరువాత 20 ఏళ్ల..
By అంజి Published on 27 Oct 2025 10:12 AM IST
7,267 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ.
By అంజి Published on 27 Oct 2025 9:34 AM IST
యూకేలో దారుణం.. భారత సంతతి యువతిపై అత్యాచారం
యునైటెడ్ కింగ్డమ్ (UK) లోని వెస్ట్ మిడ్ల్యాండ్స్లో దారుణం జరిగింది. 20 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 27 Oct 2025 8:41 AM IST
Andhrapradesh: తుఫాను ఎఫెక్ట్.. అక్టోబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు.
By అంజి Published on 27 Oct 2025 8:09 AM IST
మొంథా తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
By అంజి Published on 27 Oct 2025 7:45 AM IST
కర్నూలు బస్సు ప్రమాదం: మృతుల డీఎన్ఏ నివేదికలను సమర్పించన APFSL
కర్నూలులో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల DNA నివేదికలను ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్..
By అంజి Published on 27 Oct 2025 7:12 AM IST












