యూపీలో భయంకర ఘటన.. విద్యార్థి తల పగలగొట్టి, కడుపు చీల్చి, వేళ్లు నరికేశారు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఒక భయంకరమైన హింసాత్మక సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
By అంజి Published on 27 Oct 2025 7:03 AM IST
తుపానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం.. సముద్రంలో అల్లకల్లోలం.. నేడు అతి భారీ వర్షాలు
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 27 Oct 2025 6:51 AM IST
కర్నూలు ప్రమాదం.. ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ ముఖ్య గమనిక
కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన జారీ చేసింది. టి.జి.ఎస్.ఆర్టీసీ వివిధ రకాల బస్సులలో ప్రయాణికులను తమ..
By అంజి Published on 27 Oct 2025 6:37 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు.. బంధువర్గంతో వివాదాలు
ఉద్యోగమున ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు...
By అంజి Published on 27 Oct 2025 6:23 AM IST
Hyderabad: చాదర్ఘాట్ కాల్పుల ఘటన.. స్వతంత్ర్య దర్యాప్తుకు ఎంఐంఎం డిమాండ్
అక్టోబర్ 25, శనివారం చాదర్ఘాట్లో దొంగ అని చెప్పబడుతున్న వ్యక్తిపై జరిగిన కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్...
By అంజి Published on 26 Oct 2025 1:30 PM IST
శునకాలు.. టైర్ల మీదనే ఎందుకు మూత్రం పోస్తాయో తెలుసా?
చీమలు ఆహార వేటలో భాగంగా తమ మిత్రులకు రూట్ తెలిసేందుకు దారిలో యాసిడ్ను విడుదల చేస్తూ వెళ్తాయన్న విషయం మనకు తెలిసిందే.
By అంజి Published on 26 Oct 2025 12:40 PM IST
Hyderabad: మహిళపై అత్యాచారం, హత్య.. వ్యక్తి అరెస్ట్
అస్సాంకు చెందిన ఒక మహిళపై అత్యాచారం, హత్య కేసులో 38 ఏళ్ల వ్యక్తిని శనివారం నాడు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 26 Oct 2025 12:00 PM IST
కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ ఒక్క పని చేస్తే 19 మంది బతికేవారు!
కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ.. ఆ బైక్ను రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం...
By అంజి Published on 26 Oct 2025 11:13 AM IST
దూసుకొస్తున్న మొంథా తుపాను.. ఆంధ్రప్రదేశ్కు ఐఎండీ హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్ వైపు మొంథా తుపాను దూసుకొస్తోంది. అక్టోబర్ 27న మొంథా తుఫాను ఏర్పడే అవకాశం ఉన్నందున..
By అంజి Published on 26 Oct 2025 10:29 AM IST
అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులపై దుమారం
సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్ఐసీతో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న వాషింగ్టన్ పోస్ట్ కథనం దుమారం...
By అంజి Published on 26 Oct 2025 9:39 AM IST
సీపీ సజ్జనార్ డీపీ పెట్టుకుని.. సైబర్ నేరగాళ్ల మోసాలు
నేరస్థుల వెన్నులో వణుకు పుట్టించే ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
By అంజి Published on 26 Oct 2025 8:49 AM IST
ఇండస్ట్రీలో కొనసాగాలంటే మేల్ ఈగోని ఎదుర్కోవాల్సిందే: జాన్వీ కపూర్
ఇండస్ట్రీలో ఒక్కోసారి తమని తాము తక్కువ చేసుకోవాల్సి వస్తుందని హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు.
By అంజి Published on 26 Oct 2025 8:39 AM IST












