బిర్యానీలో పురుగు.. IRCTCకి 25 వేల రూపాయల జరిమానా..!
బిర్యానీలో పురుగు కనిపించడంతో ఆరోగ్యం క్షీణించిందని, వినియోగదారుల కమిషన్ IRCTCకి 25 వేల రూపాయల జరిమానా విధించింది.
By అంజి Published on 2 Nov 2025 3:40 PM IST
రామ్చరణ్ 'పెద్ది': జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఫీమెల్ లీడ్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
By అంజి Published on 2 Nov 2025 2:42 PM IST
ముంబైలో వర్షం: ఫైనల్ టాస్ వాయిదా పడే అవకాశం ఉందా?
ముంబైలో ఫైనల్కు ముందు వర్షం పడింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
By అంజి Published on 2 Nov 2025 2:26 PM IST
నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ అరెస్ట్
మద్యం తయారీ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 2 Nov 2025 2:17 PM IST
చెప్పులు వేసుకొని డ్రైవింగ్ చేస్తున్నారా?
కొందరి నిత్య జీవితంలో డ్రైవింగ్ అనేది ఓ భాగం. వారు కొన్ని సందర్భాల్లో చెప్పులు (స్లిప్పర్లు) ధరించి కారు/ బైక్ నడపడం చేస్తుంటారు.
By అంజి Published on 2 Nov 2025 2:07 PM IST
నిజామాబాద్లో కలకలం.. మహిళ దారుణ హత్య.. తల, చేతి వేళ్లను నరికి..
బాసర సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తల లేని, నగ్నంగా ఉన్న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది.
By అంజి Published on 1 Nov 2025 1:40 PM IST
రేపే మహిళల వరల్డ్కప్ ఫైనల్.. భారత్, దక్షిణాఫ్రికా బలాలు, బలహీనతలు ఇవే
2025 మహిళల వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికా జట్లు ఆదివారం తలపడనున్నాయి.
By అంజి Published on 1 Nov 2025 1:09 PM IST
Srikakulam: కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం
రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 7 మంది మరణించారు.
By అంజి Published on 1 Nov 2025 12:50 PM IST
Hyderabad: పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం.. ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఉ.4 గంటలకు ఘటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)కి చెందిన 51 ఏళ్ల పారిశుధ్య కార్మికురాలిపై శుక్రవారం ఎర్రగడ్డ ప్రాంతంలోని ..
By అంజి Published on 1 Nov 2025 12:20 PM IST
Interview: 'జూబ్లీహిల్స్ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం'.. నవీన్ యాదవ్తో న్యూస్మీటర్ స్పెషల్ ఇంటర్వ్యూ
జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ హామీలతో ప్రజలను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Nov 2025 11:36 AM IST
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి కలకలం
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దీంతో గుంపులుగా కదలాలని యాత్రికులకు పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
By అంజి Published on 1 Nov 2025 10:30 AM IST
మహిళలు, వృద్ధ ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్న్యూస్
భారతీయ రైల్వే కొత్త వ్యవస్థ ద్వారా వయోజనులు, మహిళలకు ప్రయాణంలో సౌకర్యాన్ని పెంచే మార్పులు తీసుకొచ్చింది.
By అంజి Published on 1 Nov 2025 10:11 AM IST












