అమరావతిలో ఎన్ఎఫ్డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వ్యవసాయ...
By Medi Samrat Published on 7 April 2026 6:21 PM IST
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్పై మద్యం తాగి వాహనం నడిపినందుకు అభియోగాలు మోపబడ్డాయి.
By Medi Samrat Published on 7 April 2026 6:16 PM IST
ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 18 మంది మృతి
ఇరాన్లోని అల్బోర్జ్ ప్రావిన్స్లో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది.
By Medi Samrat Published on 7 April 2026 4:55 PM IST
సెంచరీ చెయ్యి.. అందరూ నోరు మూసుకుంటారు..!
కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఈ సీజన్లో విమర్శల బారిన పడ్డాడు.
By Medi Samrat Published on 7 April 2026 4:14 PM IST
ఎయిరిండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా
భారతీయ విమానయాన సంస్థలలో ఒక పెద్ద నాయకత్వ మార్పు చోటుచేసుకుంటోంది.
By Medi Samrat Published on 7 April 2026 4:00 PM IST
'పవన్ భయంతో హైదరాబాద్కు పారిపోయాడు' : సీఎం హిమంత
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య వద్ద మూడు పాస్పోర్టులు ఉన్నాయని ఆరోపించిన తర్వాత, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చిక్కుల్లో...
By Medi Samrat Published on 7 April 2026 3:47 PM IST
మరింత దిగజారిన పరిస్థితి.. పాక్లో ఈ రాత్రి నుంచి 'స్మార్ట్ లాక్డౌన్'
ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సింధ్ మినహా దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం...
By Medi Samrat Published on 7 April 2026 3:31 PM IST
శబరిమల వివాదం.. సుప్రీంలో కేంద్రం కీలక వాదన
కేరళలోని శబరిమల ఆలయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయాలను సమర్పించింది.
By Medi Samrat Published on 7 April 2026 2:21 PM IST
16 ఏళ్లుగా భద్రతా సంస్థల కన్నుగప్పి తిరుగుతున్నాడు.. ఉగ్ర ముఠా నాయకుడు సహా ఐదుగురి అరెస్ట్
శ్రీనగర్లో లష్కర్-ఎ-తోయిబా (LeT)కు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రవాద ముఠాను జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఛేదించారని, ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులతో సహా ఐదుగురిని...
By Medi Samrat Published on 7 April 2026 1:15 PM IST
భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారు..!
అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యం అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
By Medi Samrat Published on 7 April 2026 12:26 PM IST
రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నేడు జరిగింది.
By Medi Samrat Published on 7 April 2026 11:46 AM IST
దాడులతో భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లింది : సీఎం చంద్రబాబు
హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
By Medi Samrat Published on 7 April 2026 11:34 AM IST












