సెమీఫైనల్లో ఇంగ్లాండ్ గెలుస్తుంది.. భారత్పై విషం కక్కిన పాక్ మాజీ క్రికెటర్..!
ఇంగ్లాండ్తో జరిగే సెమీఫైనల్లో భారత జట్టు గెలవలేదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అన్నారు.
By Medi Samrat Published on 5 March 2026 3:29 PM IST
తప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారు : కల్వకుంట్ల కవిత
తిరుమల పర్యటనకు బయలుదేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద మాట్లాడారు.
By Medi Samrat Published on 5 March 2026 2:56 PM IST
బాణసంచా పేలుళ్ల ఘటనల్లో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేస్తాం : హోంమంత్రి
బాణసంచా పేలుళ్ల ప్రమాదంలో నిర్వాహకుల ఆస్తులు జప్తు చేసి వాటిని బాధితులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
By Medi Samrat Published on 5 March 2026 2:33 PM IST
జాగ్రత్త.. అతడు ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్నే మార్చేస్తాడు..!
భారత్తో జరిగే సెమీఫైనల్కు ముందు ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ తన జట్టుకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇచ్చాడు.
By Medi Samrat Published on 5 March 2026 12:22 PM IST
Gen Z దెబ్బకి రాజీనామా చేసినా.. మళ్లీ పోటీలో నిలిచాడు..!
నేపాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కొత్త మలుపును సూచిస్తాయి.
By Medi Samrat Published on 5 March 2026 11:37 AM IST
ఢిల్లీకి నితీష్ కుమార్.. బీహార్కు బీజేపీ సీఎం..!
బీహార్లో గురువారం పెద్ద రాజకీయ సంక్షోభం రావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
By Medi Samrat Published on 5 March 2026 11:04 AM IST
ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది బండి సంజయ్ కాదు : మంత్రి పొన్నం
కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 4 March 2026 9:00 PM IST
పెండింగ్ రెవెన్యూ కేసుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ
రాష్ట్రంలో 10.2.2026 నాటికి 32,970 రెవెన్యూ కేసులు పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
By Medi Samrat Published on 4 March 2026 8:00 PM IST
అలా కూడా వేధిస్తున్నారు : అంబటి రాంబాబు
కూటమి ప్రభుత్వం తన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు.
By Medi Samrat Published on 4 March 2026 7:10 PM IST
నగరం నడిబొడ్డున కల్తీ నెయ్యి దందా.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ బంజారాహిల్స్లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ , మాసబ్ ట్యాంక్ పోలీసులు దాడులు నిర్వహించారు.
By Medi Samrat Published on 4 March 2026 6:41 PM IST
జనసేనకు 70కి పైగా సీట్లు ఇవ్వాలి..!
జనసేన తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 4 March 2026 6:30 PM IST
ఎక్స్ లో జాగ్రత్త.. అలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే ఇక అంతే..!
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ కంటెంట్ క్రియేటర్లకు హెచ్చరికలు జారీ చేసింది.
By Medi Samrat Published on 4 March 2026 5:50 PM IST












