విజయవాడ / అమరావతి - Page 31
సిరో సర్వైలెన్స్ సంచలనం.. బెజవాడలో 40 శాతానికి కరోనా వచ్చి పోయింది
షాకింగ్ అంశం ఒకటి బయటకు వచ్చింది. ఏపీ రాజధానికి దగ్గరగా ఉండే బెజవాడ.. ఆ చుట్టుపక్కల నివసించే వారిలో 40 శాతం మందికి కరోనా వచ్చి పోయిందన్న విషయాన్ని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 Aug 2020 12:31 PM IST
రమేష్ ఆసుపత్రి.. అధిక ఫీజులు కూడానా..?
విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్ రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెయిడ్ క్వారంటైన్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Aug 2020 4:45 PM IST
అగ్నిప్రమాద స్థలిని పరిశీలించిన మంత్రులు
విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరింది. అగ్ని...
By తోట వంశీ కుమార్ Published on 9 Aug 2020 1:11 PM IST
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన : మృతుల కుటుంబాలకు రూ. 50లక్షల ఎక్స్గ్రేషియా
విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ ఫ్యాలెస్ ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ....
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Aug 2020 9:43 AM IST
కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి
విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోవిడ్ కేర్ సెంటర్ స్వర్ణ ప్యాలెస్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Aug 2020 9:09 AM IST
వానొస్తే అంతే.. అక్కడ అడుగు బయటపెట్టలేం.!
విజయవాడ నగరంలోని పలు ఏరియాల్లో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. వానొస్తే చాలు.. అడుగు బయటపెట్టలేని దుస్థితి. ప్రభుత్వాలు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 July 2020 7:35 PM IST
విజయవాడలో సంపూర్ణ లాక్డౌన్పై ప్రభుత్వం యూటర్న్
ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన...
By సుభాష్ Published on 24 Jun 2020 8:40 AM IST
విజయవాడలో భారీగా పట్టుబడ్డ నగదు
విజయవాడ గవర్నర్ పేట పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. నగరంలోని చల్లపల్లి బంగ్లా కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ పేట సీఐ నాగరాజు సిబ్బందితో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 Jun 2020 6:12 PM IST
నల్ల ధనం మీద విచారణ వద్దని నల్ల చొక్కా వేసుకున్నావా?
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ప్రారంభం సందర్భంగా.. టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యేలు,...
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2020 12:03 PM IST
రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలి
అమరావతి : రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల ఫించన్లు వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ అధినేత పవర్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు....
By తోట వంశీ కుమార్ Published on 29 April 2020 7:39 PM IST
సాగర తీరంలో కాదు.. విజయవాడలోనే గణతంత్ర వేడుకలు
విశాఖలో నిర్వహించాల్సిన గణతంత్ర వేడుకలు రద్దయ్యాయి. విశాఖలో ఏర్పాట్లను అధికారులు నిలిపివేశారు. విజయవాడ వేదికగా గణతంత్ర వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర...
By Newsmeter.Network Published on 21 Jan 2020 3:59 PM IST
అమరావతి పై ఐఐటీ చెన్నై బాంబు
అమరావతి నుంచి రాజధానికి మార్చడాన్ని ససేమిరా ఒప్పుకోమంటూ టీడీపీ, దాని అనుకూల వర్గాలు రోడ్డెక్కి నినాదాలు, ధర్నాలు చేస్తున్న సమయంలోనే చెన్నై ఐఐటీ...
By Newsmeter.Network Published on 14 Jan 2020 10:00 PM IST














