టాప్ స్టోరీస్ - Page 479

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Heavy Rains, Warangal, Hanumakonda, Kazipet
అతి భారీ వర్షం.. జలదిగ్బంధంలో వరంగల్‌ నగరం

కుండపోత వర్షానికి వరంగల్‌ నగరం జలమయమైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వీధులను వరద ముంచెత్తింది.

By అంజి  Published on 12 Aug 2025 11:18 AM IST


Telangana, Ktr, Congress Government, Brs, TGSRTC, Fare Hike
ఆర్టీసీ ఛార్జీల పెంపును ఏడో గ్యారంటీ అని ప్రచారం చేయండి..కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎక్స్ వేదికగా స్పందించారు

By Knakam Karthik  Published on 12 Aug 2025 11:16 AM IST


Interantional News, United States, Balochistan Liberation Army, alochistan, Majid Brigade
పాక్‌కు ట్రంప్ గిఫ్ట్..BLAను ఉగ్రవాద సంస్థగా ప్రకటన

అమెరికా ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, దానికి అనుబంధ మజీద్ బ్రిగేడ్ లను “విదేశీ ఉగ్రవాద సంస్థలు” (Foreign Terrorist Organization – FTO)గా...

By Knakam Karthik  Published on 12 Aug 2025 10:57 AM IST


Fake Interpol office, Noida, former Trinamool leader , IB, Crime
నోయిడాలో నకిలీ ఇంటర్‌పోల్ కార్యాలయం బట్టబయలు

నోయిడాలో పనిచేస్తున్న నకిలీ అంతర్జాతీయ పోలీస్ స్టేషన్ అండ్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు సోమవారం ఛేదించారు.

By అంజి  Published on 12 Aug 2025 10:15 AM IST


Udaipur, villagers vandalise vehicles, Crime
8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. గొంతును బిగించి, పొదల్లోకి తీసుకెళ్లి..

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఆదివారం నాడు పొలంలో 8 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన విస్తృత ఆగ్రహానికి దారితీసింది

By అంజి  Published on 12 Aug 2025 9:30 AM IST


Renowned writer, Anishetti Rajitha, warangal, Telangana
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత (67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.

By అంజి  Published on 12 Aug 2025 8:54 AM IST


AP Government, new pattadar passbooks, Farmers
ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్‌బుక్‌ల పంపిణీ!

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుకానున్నాయి. వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రస్తుత కూటమి...

By అంజి  Published on 12 Aug 2025 8:41 AM IST


Tension prevails, Pulivendula, ZPTC by-election, APNews
పులివెందులలో టెన్షన్‌ టెన్షన్‌.. కీలక నేతలు హౌస్‌ అరెస్ట్‌

పులివెందులలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు.

By అంజి  Published on 12 Aug 2025 8:12 AM IST


Banks, minimum balance, savings accounts, RBI
బ్యాంక్‌ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే?

బ్యాంక్‌ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది బ్యాంకుల ఇష్టమని.. ఈ విషయంలో ఆర్‌బీఐ ప్రమేయం ఉండదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.

By అంజి  Published on 12 Aug 2025 7:54 AM IST


8 women killed, 29 injured, pick-up van falls off hilly road, Pune
పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. 27 మందికి గాయాలు

పూణే జిల్లాలోని కొండ ప్రాంతంలో సోమవారం ఒక ఆలయానికి వెళుతున్న పిక్-అప్ వ్యాన్ రోడ్డు పక్కన అదుపు తప్పి పడిపోవడంతో 10 మంది మహిళలు మరణించగా

By అంజి  Published on 12 Aug 2025 7:35 AM IST


USA, Balochistan Liberation Army, Majeed Brigade, terror groups
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని మారుపేరు, మజీద్ బ్రిగేడ్‌ను సోమవారం అధికారికంగా విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా అమెరికా ప్రకటించింది.

By అంజి  Published on 12 Aug 2025 7:12 AM IST


Man dies in UP hospital, treatment, body lay unattended , Crime
ఆస్పత్రిలో బెడ్‌పై రోగి మృతి.. 11 గంటలుగా పట్టించుకోని వైద్యులు.. దుర్వాసన రావడంతో..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ మెడికల్ కాలేజీలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 25 ఏళ్ల రోగి మరణించాడు. అతని శరీరం దాదాపు 11 గంటల పాటు ఆసుపత్రి బెడ్‌పై...

By అంజి  Published on 12 Aug 2025 6:59 AM IST


Share it