టాప్ స్టోరీస్ - Page 229
Hyderabad: పారిశుధ్య కార్మికుల గైర్హాజరు.. జరిమానా విధించనున్న జీహెచ్ఎంసీ!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) త్వరలో అధిక గైర్హాజరు కారణంగా పారిశుద్ధ్య కార్మికులపై జరిమానా విధించడం ప్రారంభించవచ్చు.
By అంజి Published on 28 Oct 2025 9:27 AM IST
Amazon LayOffs : 30 వేల మంది ఉద్యోగులకు షాక్..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఖర్చులను తగ్గించుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించబోతోంది.
By Medi Samrat Published on 28 Oct 2025 8:59 AM IST
Karimnagar: సర్కార్ బడిలో కలకలం.. బాలికల వాష్రూమ్లో రహస్య కెమెరాలు
కరీంనగర్ జిల్లాలోని కురిక్యాల గవర్నమెంట్ స్కూల్లోని బాలికల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు బయటపడటంతో కలకలం రేగింది.
By అంజి Published on 28 Oct 2025 8:53 AM IST
టర్కీలో మళ్లీ భూకంపం.. భయంతో రాత్రంతా వీధుల్లోనే జనం
టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 28 Oct 2025 8:37 AM IST
ఆసీస్తో తొలి టీ20కు ముందు తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ను ఫిక్స్ చేసిన మాజీ క్రికెటర్..!
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 28 Oct 2025 8:22 AM IST
Jubilee Hills: 'కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన టైమొచ్చింది'.. మైనార్టీలతో కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను మోసం చేసిందని, తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని, భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు పెట్టుకుందని భారత రాష్ట్ర...
By అంజి Published on 28 Oct 2025 8:12 AM IST
మధ్యప్రదేశ్లో దారుణం.. రైతును చంపి.. మైనర్ కూతుళ్ల బట్టలు చింపేసిన బీజేపీ నేత
మధ్యప్రదేశ్లోని గుణ నుండి ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ స్థానిక బిజెపి నాయకుడైన మహేంద్ర నగర్..
By అంజి Published on 28 Oct 2025 7:49 AM IST
తుఫాను ఎఫెక్ట్.. కోస్తాంధ్రాకు రెడ్ అలర్ట్.. 65 రైళ్లు రద్దు, పలు విమాన సర్వీసులు రద్దు
మొంథా తుఫాను ప్రభావంతో నేడు విశాఖ, విజయవాడ ఎయిర్పోర్టులకు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్లు...
By అంజి Published on 28 Oct 2025 7:25 AM IST
బీఆర్ఎస్ నేత హరీష్రావుకు పితృవియోగం.. సీఎం రేవంత్ సంతాపం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు.
By అంజి Published on 28 Oct 2025 7:14 AM IST
Andhrapradesh: ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ
మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి నాదెండ్ల తెలిపారు.
By అంజి Published on 28 Oct 2025 7:01 AM IST
తీవ్ర తుపానుగా 'మొంథా'.. నేడు తీరం దాటే ఛాన్స్.. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు
పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో ఉన్న "మొంథా" తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది.
By అంజి Published on 28 Oct 2025 6:40 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగులకు నూతన అవకాశాలు
వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది....
By జ్యోత్స్న Published on 28 Oct 2025 6:18 AM IST














