You Searched For "Uttarpradesh"
Video: 25 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపారు.. సినిమా స్టైల్లో బైక్లపై వచ్చి..
ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల వ్యక్తిని దుండగులు కాల్చి చంపారు.
By అంజి Published on 15 March 2025 11:15 AM IST
కూతురిని చంపి అంత్యక్రియలు.. వేరే కులానికి చెందిన యువకుడిని లవ్ చేసిందని..
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం ఒక బాలికను పరువు హత్య కేసులో ఆమె తండ్రి, కొడుకు హత్య చేశారని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 March 2025 10:15 AM IST
విషాదం.. భర్త ఆత్మహత్య.. భార్య తన ప్రియుడితో చేస్తున్న పనులు చూడలేక..
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ బ్యాంకు ఉద్యోగి తన భార్య వివాహేతర సంబంధం, ఆమె ప్రియుడి బెదిరింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 5 March 2025 7:20 AM IST
మేనల్లుడిని బీఎస్పీ నుంచి సస్పెండ్ చేసిన మాయావతి..కారణం అదేనని చెబుతూ ట్వీట్
బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 3 March 2025 7:04 PM IST
ఐదేళ్ల బాలిక దారుణ హత్య.. పొలంలో శరీర భాగాలు లభ్యం
సీతాపూర్లోని ఓ పోలీస్ స్టేషన్ సమీపంలోని పొలాల్లో ఐదేళ్ల బాలిక మృతదేహం ముక్కలుగా విరిగిపోయి కనిపించిందని అధికారులు తెలిపారు.
By అంజి Published on 2 March 2025 9:29 AM IST
ముగిసిన కుంభమేళా..45 రోజుల్లో 66 కోట్ల మంది పుణ్యస్నానాలు
జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభ మేళా బుధవారం శివరాత్రి అమృత స్నానంతో ముగిసింది.
By Knakam Karthik Published on 27 Feb 2025 7:23 AM IST
కాసేపట్లో ముగియనున్న కుంభమేళా..ఇసుకేస్తే రాలనంతగా జనం
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళా మరికొద్ది గంటల్లో ముగియనుంది.
By Knakam Karthik Published on 26 Feb 2025 12:07 PM IST
పెళ్లి వేడుకలో కాల్పుల కలకలం.. మహిళ మృతి
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో తుపాకీ కాల్పుల కలకలం రేగింది.
By అంజి Published on 21 Feb 2025 11:45 AM IST
ఇంకా 5 రోజులే.. కుంభమేళాకు కొనసాగుతున్న రద్దీ
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది.
By Knakam Karthik Published on 21 Feb 2025 11:30 AM IST
కట్నం తేవడం లేదని దారుణం.. కోడలికి హెచ్ఐవి సోకిన ఇంజెక్షన్ ఇచ్చి..
ఉత్తరప్రదేశ్లోని ఒక వ్యక్తి తన కుమార్తెకు ఆమె అత్తమామలు బలవంతంగా హెచ్ఐవి సోకిన ఇంజెక్షన్ ఇచ్చారని, కట్నం డిమాండ్లను తీర్చలేదని ఆమెను హింసించారని...
By అంజి Published on 16 Feb 2025 11:15 AM IST
మహా కుంభ మేళాలో రికార్డు..ఇప్పటివరకు 50 కోట్ల మంది పుణ్యస్నానం
జనవరి 13వ తేదీ నుంచి మహా కుంభ మేళాలో 50 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
By Knakam Karthik Published on 15 Feb 2025 7:44 AM IST
కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 5:24 PM IST