You Searched For "Stampede"
Video: జగన్నాథ రథయాత్రలో గందరగోళం..భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Jun 2025 11:33 AM IST
'బయట ప్రాణాలు పోతున్నాయ్.. లోపల వేడుకలు జరుగుతున్నాయ్..' సర్వత్రా విమర్శలు!
బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలనుకున్న ఆర్సీబీకి మొదల పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా అనుమతించబోమని...
By అంజి Published on 5 Jun 2025 6:25 AM IST
బెంగళూరు తొక్కిసలాట.. 11కు చేరిన మృతుల సంఖ్య, 50 మందికి గాయాలు
బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 11కు చేరింది. దాదాపు 50 మంది గాయపడ్డారు.
By అంజి Published on 5 Jun 2025 6:15 AM IST
ఆర్సీబీ విక్టరీ పరేడ్లో తొక్కిసలాట..8 మంది మృతి
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 6:15 PM IST
ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 30 మందికి పైగా గాయాలు
శుక్రవారం రాత్రి గోవాలోని షిర్గావ్లో శ్రీ లైరాయ్ జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 3 May 2025 8:11 AM IST
'పుష్ప-2' తొక్కిసలాట.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్
'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
By అంజి Published on 11 March 2025 7:09 AM IST
ఢిల్లీ తొక్కిసలాట.. 18 మంది దుర్మరణం.. గజిబిజి అనౌన్స్మెంటే కారణమా?
నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్మెంట్ కారణమని తెలుస్తోంది.
By అంజి Published on 16 Feb 2025 10:10 AM IST
ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట.. 18 మంది మృతి
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు సహా 18 మంది మరణించగా, అనేక...
By అంజి Published on 16 Feb 2025 6:34 AM IST
కుంభమేళాలో భారీ తొక్కిసలాట.. 10 మంది మృతి, డజన్ల కోద్దీ మందికి గాయాలు
బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. డజన్ల కోద్దీ మంది గాయపడ్డారు.
By అంజి Published on 29 Jan 2025 7:06 AM IST
పెను విషాదం.. తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
By అంజి Published on 9 Jan 2025 6:27 AM IST
శ్రీతేజ్ పట్ల తీవ్ర ఆందోళనలో ఉన్నా: అల్లు అర్జున్
డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన బాలుడి పట్ల తాను తీవ్ర ఆందోళన...
By అంజి Published on 16 Dec 2024 8:02 AM IST
BREAKING: పోలీసుల అదుపులో అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు...
By అంజి Published on 13 Dec 2024 1:15 PM IST