You Searched For "Stampede"
ఆలయంలో విద్యుత్ షాక్.. తొక్కిసలాటలో ఇద్దరు మృతి.. 40 మందికిపైగా గాయాలు
ఉత్తర ప్రదేశ్లోని బారాబంకిలోని ఆవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయం వెలుపల సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట జరిగింది.
By అంజి Published on 28 July 2025 8:21 AM IST
హరిద్వార్ ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు
హరిద్వార్లోని మానసా దేవి ఆలయం వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
By అంజి Published on 27 July 2025 12:07 PM IST
Video: జగన్నాథ రథయాత్రలో గందరగోళం..భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
జగన్నాథ్ రథయాత్రలో ఏనుగులు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 27 Jun 2025 11:33 AM IST
'బయట ప్రాణాలు పోతున్నాయ్.. లోపల వేడుకలు జరుగుతున్నాయ్..' సర్వత్రా విమర్శలు!
బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలనుకున్న ఆర్సీబీకి మొదల పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా అనుమతించబోమని...
By అంజి Published on 5 Jun 2025 6:25 AM IST
బెంగళూరు తొక్కిసలాట.. 11కు చేరిన మృతుల సంఖ్య, 50 మందికి గాయాలు
బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 11కు చేరింది. దాదాపు 50 మంది గాయపడ్డారు.
By అంజి Published on 5 Jun 2025 6:15 AM IST
ఆర్సీబీ విక్టరీ పరేడ్లో తొక్కిసలాట..8 మంది మృతి
బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 6:15 PM IST
ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 30 మందికి పైగా గాయాలు
శుక్రవారం రాత్రి గోవాలోని షిర్గావ్లో శ్రీ లైరాయ్ జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, 30 మందికి పైగా గాయపడ్డారు.
By అంజి Published on 3 May 2025 8:11 AM IST
'పుష్ప-2' తొక్కిసలాట.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్
'పుష్ప-2' బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు.
By అంజి Published on 11 March 2025 7:09 AM IST
ఢిల్లీ తొక్కిసలాట.. 18 మంది దుర్మరణం.. గజిబిజి అనౌన్స్మెంటే కారణమా?
నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్మెంట్ కారణమని తెలుస్తోంది.
By అంజి Published on 16 Feb 2025 10:10 AM IST
ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట.. 18 మంది మృతి
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు సహా 18 మంది మరణించగా, అనేక...
By అంజి Published on 16 Feb 2025 6:34 AM IST
కుంభమేళాలో భారీ తొక్కిసలాట.. 10 మంది మృతి, డజన్ల కోద్దీ మందికి గాయాలు
బుధవారం తెల్లవారుజామున ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. డజన్ల కోద్దీ మంది గాయపడ్డారు.
By అంజి Published on 29 Jan 2025 7:06 AM IST
పెను విషాదం.. తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
By అంజి Published on 9 Jan 2025 6:27 AM IST