You Searched For "National News"
ఐస్క్రీం తిని తీవ్ర అస్వస్థతకు గురైన 70 మంది
ఐస్క్రీం తిని 70 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఒడిశాలోని కొరాపుట్ జిల్లా సిమిలిగుడా సమితి దుదారి పంచాయితీలో చోటు చేసుకుంది.
By అంజి Published on 5 Jun 2023 10:00 AM IST
2012 నుండి భారత్లో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు ఇవే
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 238 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 Jun 2023 1:30 PM IST
ఒడిశా రైలు విషాదం: ఘటనా స్థలానికి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 233 మంది ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన రైలు పట్టాలు తప్పిన సంఘటన స్థలానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని
By అంజి Published on 3 Jun 2023 10:41 AM IST
ఒడిషా రైలు ప్రమాదం.. 233 మంది మృతి.. 900 మందికి గాయాలు
ఒడిషాలోని బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును ఢీకొట్టడంతో కోరమండల్
By అంజి Published on 3 Jun 2023 6:26 AM IST
మంచి బట్టలు, కళ్లజోడు పెట్టుకున్నాడని.. దళిత వ్యక్తిపై దాడి
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఒక దళిత వ్యక్తి తన మంచి డ్రెస్సింగ్ సెన్స్, సన్ గ్లాసెస్తో కోపం తెచ్చుకున్న అగ్రవర్ణ
By అంజి Published on 2 Jun 2023 9:30 AM IST
'పాకిస్థాన్ను హిందూ దేశంగా మారుస్తా'.. ధీరేంద్ర శాస్త్రీ వివాదాస్పద వ్యాఖ్యలు
బాగేశ్వర్ ధామ్ చీఫ్, వివాదాస్పద బోధకుడు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి.. హిందూ దేశం కోసం మరో పిలుపులో భాగంగా గుజరాత్ ప్రజలు ఏకమైతే భారతదేశమే
By అంజి Published on 29 May 2023 3:15 PM IST
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు. సంప్రదాయ దుస్తులు ధరించి, మోదీ గేట్ నంబర్ 1
By అంజి Published on 28 May 2023 9:36 AM IST
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు.
By అంజి Published on 28 May 2023 7:47 AM IST
New Parliament: రూ.75 నాణెం విడుదల చేయనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా రూ.75 నాణెం విడుదల
By అంజి Published on 26 May 2023 12:18 PM IST
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి మాత్రమే ఓపెన్ చేయాలంటూ పిల్
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈనెల 28వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే కొత్త పార్లమెంట్
By అంజి Published on 25 May 2023 3:15 PM IST
జైలు వాష్రూమ్లో జారిపడి.. ఆస్పత్రిలో చేరిన సత్యేందర్ జైన్
తీహార్ జైలు వాష్రూమ్లో జరిగిన చిన్న ప్రమాదంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత, ఢిల్లీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మాజీ మంత్రి
By అంజి Published on 25 May 2023 12:14 PM IST
కొత్త పార్లమెంట్ భవనం గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా?
నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని మే 28న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. భారతదేశ సెంట్రల్ విస్టా
By అంజి Published on 25 May 2023 11:28 AM IST











