You Searched For "National News"
మరాఠీ మాట్లాడలేదని బ్యాంకు ఉద్యోగిని కొట్టిన ఎంఎన్ఎస్ కార్యకర్త
రోజువారీ వ్యాపార లావాదేవీలలో మరాఠీని ఉపయోగించనందుకు లోనావాలాలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఓ బ్యాంకు ఉద్యోగిని కొట్టారు.
By Knakam Karthik Published on 3 April 2025 10:03 AM IST
రాష్ట్రంలో ఓలా, ఉబర్, ర్యాపిడోలపై బ్యాన్.. హైకోర్టు సంచలన తీర్పు
రాష్ట్రంలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ఆధారిత సంస్థల బైక్ ట్యాక్సీ సేవలను నిషేధిస్తూ కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 April 2025 7:22 AM IST
12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం
సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్సభ ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 3 April 2025 7:11 AM IST
హత్యాకాండ ఆపాలి, శాంతి చర్చలకు సిద్ధం..మావోయిస్టుల సంచలన లేఖ
ప్రజా ప్రయోజనాల కోసం చర్చలకు సిద్ధమని, మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండ ఆపాలంటూ మావోయిస్టు అధికారి ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు.
By Knakam Karthik Published on 2 April 2025 12:33 PM IST
నేడు లోక్సభలో ప్రవేశపెట్టబడనున్న వక్ఫ్ సవరణ బిల్లు, 2024
ఇండియా కూటమి నుండి పెరుగుతున్న వ్యతిరేకత మధ్య వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 2 April 2025 8:09 AM IST
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోదారులకు గుడ్న్యూస్
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్న్యూస్ చెప్పాయి.
By అంజి Published on 1 April 2025 11:03 AM IST
రేపటి నుంచే ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్, వారికి మాత్రమే
ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం ద్వారా 70ఏళ్లు పైబడిన వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది.
By Knakam Karthik Published on 31 March 2025 11:14 AM IST
హిమాచల్లో విషాదం, కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్లోని కులులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక చెట్టు శిథిలాలతో పాటు వారిపై కూలిపోవడంతో ఆరుగురు మరణించారు.
By Knakam Karthik Published on 30 March 2025 9:15 PM IST
నెక్స్ట్ తమిళనాడు సీఎంగా ఆయనకే మద్ధతు?.. సీవోటర్ సర్వేలో సంచలన విషయాలు
ముఖ్యమంత్రి పదవికి ఎంకే స్టాలిన్ అత్యంత ప్రాధాన్యత గల ఎంపిక అని సీవోటర్ సర్వేలో 27 శాతం మంది ఆయనకే అనుకూలంగా ఉన్నారని తేలింది.
By అంజి Published on 29 March 2025 7:57 AM IST
బిగ్ అలర్ట్.. మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల పెంపు
తప్పనిసరి ఉచిత లావాదేవీలకు మించి ఏటీఎం లావాదేవీల కోసం బ్యాంకు తన కస్టమర్ల నుండి వసూలు చేయగల గరిష్ట మొత్తాన్ని - ప్రతి లావాదేవీకి రూ.21 నుండి రూ.23కి...
By అంజి Published on 29 March 2025 7:09 AM IST
ట్యాక్సీ డ్రైవర్లకు కేంద్రం గుడ్న్యూస్..'సహకార్ ట్యాక్సీ'తో లాభం చేకూరేలా కొత్త స్కీమ్
డ్రైవర్లకు నేరుగా ప్రయోజనం చేకూర్చేలా రూపొందించబడిన 'సహకార్ టాక్సీ'ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటించారు.
By Knakam Karthik Published on 27 March 2025 10:27 AM IST
బీజేపీ ఎమ్మెల్యేకు బిగ్ షాక్, ఆరేళ్లు బహిష్కరణ వేటు..
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్కు బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 26 March 2025 9:15 PM IST











