You Searched For "National News"
New Parliament: రూ.75 నాణెం విడుదల చేయనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా రూ.75 నాణెం విడుదల
By అంజి Published on 26 May 2023 12:18 PM IST
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి మాత్రమే ఓపెన్ చేయాలంటూ పిల్
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈనెల 28వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయితే కొత్త పార్లమెంట్
By అంజి Published on 25 May 2023 3:15 PM IST
జైలు వాష్రూమ్లో జారిపడి.. ఆస్పత్రిలో చేరిన సత్యేందర్ జైన్
తీహార్ జైలు వాష్రూమ్లో జరిగిన చిన్న ప్రమాదంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్ నేత, ఢిల్లీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మాజీ మంత్రి
By అంజి Published on 25 May 2023 12:14 PM IST
కొత్త పార్లమెంట్ భవనం గురించి.. ఈ విషయాలు మీకు తెలుసా?
నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని మే 28న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. భారతదేశ సెంట్రల్ విస్టా
By అంజి Published on 25 May 2023 11:28 AM IST
దేశంలోని ప్రతి పక్షాలను తప్పుబట్టిన సీఎం జగన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని విపక్షాలు తీసుకున్న నిర్ణయాన్ని
By అంజి Published on 25 May 2023 8:46 AM IST
ప్రధాని రేసులో లేను.. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నా: శరద్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సోమవారం మాట్లాడుతూ.. తాను ప్రధాని రేసులో లేనని, దేశ అభ్యున్నతి కోసం పనిచేసే
By అంజి Published on 23 May 2023 10:30 AM IST
రూ.2000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్ అవసరమా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ. 2000 కరెన్సీ నోట్ల మార్పిడికి సంబంధించి వివరణను అందించింది. ఈ నోట్లను మార్చడానికి లేదా బ్యాంక్
By అంజి Published on 22 May 2023 10:45 AM IST
10 ఏళ్లు దాటితే ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. జూన్ 14 వరకు గడువు
మన నిత్య జీవితంలో ఆధార్ కార్డు ఎంతో కీలకంగా మారింది. బ్యాంక్ అకౌంట్లు తెరిచేందుకు, వెహికల్స్, ఇళ్లు, భూములు క్రయవిక్రయాలు, ప్రభుత్వ
By అంజి Published on 19 May 2023 3:00 PM IST
మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం మోదీతో సమావేశమై
By అంజి Published on 19 May 2023 9:30 AM IST
కేంద్ర కేబినెట్ పునర్విభజన.. ట్విట్టర్ ప్రొఫైల్ను మార్చేసిన కిరణ్ రిజిజు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ల
By న్యూస్మీటర్ తెలుగు Published on 18 May 2023 1:15 PM IST
పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయానికి అంగీకరించా: డీకే శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రిపై ఉత్కంఠకు తెరపడిన తర్వాత, డిప్యూటీ సీఎం పదవిని పొందిన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్
By అంజి Published on 18 May 2023 11:45 AM IST
త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లింల అరెస్ట్
ప్రసిద్ధ త్రయంబకేశ్వర్ ఆలయంలోకి చొరబడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని నాసిక్లో నలుగురు ముస్లిం పురుషులను పోలీసులు అరెస్టు
By అంజి Published on 17 May 2023 7:30 AM IST