You Searched For "Indian Army"
విషాదం..ఆర్మీ వాహనంపై బండరాయిపడి ఇద్దరు జవాన్లు మృతి
ఆర్మీ వాహనంపై బండరాయి పడిపోవడంతో లెఫ్టినెంట్ కల్నల్ సహా ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించగా, ముగ్గురు అధికారులు గాయపడ్డారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 31 July 2025 10:21 AM IST
'ఆపరేషన్ మహాదేవ్'లో ముగ్గురు అనుమానిత పహల్గామ్ ఉగ్రవాదులు మృతి
ముగ్గురు అనుమానిత పాకిస్తాన్ ఉగ్రవాదులు శ్రీనగర్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారని వర్గాలు తెలిపాయి.
By Knakam Karthik Published on 28 July 2025 2:01 PM IST
భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం..ఆర్మీ అమ్ములపొదిలోకి 'అపాచీ' హెలికాప్టర్లు
ప్రపంచంలోనే అత్యంత అధునాతన మల్టీ-రోల్ కంబాట్ హెలికాప్టర్లలో ఒకటైన AH-64E అపాచీ ఛాపర్లను బోయింగ్ డెలివరీ చేసింది.
By Knakam Karthik Published on 22 July 2025 5:27 PM IST
భారత సైన్యం చేతుల్లోకి దుమ్ములేపే ఆయుధాలు..!
భారత సైన్యం చేతుల్లోకి అప్డేటెడ్ ఆయుధాలు వెళ్ళబోతున్నాయి. రాబోయే 2-3 వారాల్లో 7,000 కలాష్నికోవ్ AK-203 రైఫిల్స్ తదుపరి బ్యాచ్ను సైన్యం అందుకోనుంది
By Medi Samrat Published on 17 July 2025 6:15 PM IST
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్
గాల్వాన్లో భారత సైనికులు, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే...
By Medi Samrat Published on 15 July 2025 3:52 PM IST
ఆపరేషన్ సింధూర్.. రక్షణ బడ్జెట్ రూ. 50,000 కోట్లు పెరిగే ఛాన్స్!
ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని, కొత్త ఆయుధాలు, మందుగుండు సామగ్రి కొనుగోలుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొనుగోలు...
By అంజి Published on 16 May 2025 10:39 AM IST
తదుపరి మిషన్కు సిద్ధంగా ఉన్నాం : భారత సైన్యం
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ఆర్మీ ఈరోజు మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించింది
By Medi Samrat Published on 12 May 2025 3:53 PM IST
పాక్కు ఎదురుదెబ్బ..కీలకమైన నిఘా విమానాన్ని కూల్చివేసిన భారత్
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోన్న పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:07 AM IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ భేటీ.. 'ఆపరేషన్ సింధూర్'పై వివరణ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 7 May 2025 2:29 PM IST
ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయం, మోడీకి మద్దతుగా నిలుస్తాం: పవన్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
By Knakam Karthik Published on 7 May 2025 2:09 PM IST
భారత ఆర్మీ దాడిలో..టెర్రరిస్ట్ మసూద్ అజార్ కుటుంబసభ్యులు హతం
భారత దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని జైష్-ఏ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరుతో ప్రకటన విడుదల అయింది.
By Knakam Karthik Published on 7 May 2025 12:44 PM IST
నిజమెంత: పహల్గామ్ ఘటనకు కారణమైన తీవ్రవాదులను భారత సైన్యం చంపేసిందా?
పహల్గామ్ లో ఉగ్రదాడి జరిపి 26 మంది పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 April 2025 1:50 PM IST