You Searched For "Business News"
అమెజాన్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు..16 వేల మందికి ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా 16,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది
By Knakam Karthik Published on 28 Jan 2026 5:52 PM IST
LIC నుంచి మరో కొత్త ప్లాన్..బెనిఫిట్స్ ఇవే!
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ పేరిట సింగిల్ ప్రీమియం ప్లాన్ను ప్రకటించింది
By Knakam Karthik Published on 7 Jan 2026 11:20 AM IST
మాంసాహార ప్రియులకు షాక్..ట్రిపుల్ సెంచరీ కొట్టిన చికెన్ ధరలు
మాంసాహారం ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి.
By Knakam Karthik Published on 5 Jan 2026 11:38 AM IST
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునేవారికి షాక్..ధరలు పెంచిన ఆ కంపెనీ
ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది
By Knakam Karthik Published on 22 Dec 2025 4:08 PM IST
భారత్లో అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడి..2030 నాటికి 1 మిలియన్ ఉద్యోగాలు
భారత మార్కెట్పై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరింత ఫోకస్ పెట్టింది
By Knakam Karthik Published on 10 Dec 2025 12:47 PM IST
బ్యాంకింగ్ రంగంలో మైలురాయి..ఆ ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు నిల్వ
భారతదేశ ఆర్థిక చేరిక ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది
By Knakam Karthik Published on 7 Dec 2025 4:01 PM IST
దివంగత రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా (95) కన్నుమూత
టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సవతి తల్లి సైమన్ టాటా (95) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు
By Knakam Karthik Published on 5 Dec 2025 11:06 AM IST
భారీ శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.
By అంజి Published on 5 Dec 2025 10:38 AM IST
అనిల్ అంబానీకి బాంబే హైకోర్టు షాక్
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది
By Knakam Karthik Published on 4 Dec 2025 8:52 AM IST
చెక్బౌన్స్ అయితే జైలు శిక్ష.. ఆర్బీఐ కొత్త నిబంధనలు
చెక్ బౌన్స్ కేసులు పెరుగుతుండడంతో భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) 2025కి గాను కీలక మార్పులను ప్రవేశపెట్టింది.
By Knakam Karthik Published on 2 Dec 2025 10:36 AM IST
అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులపై దుమారం
సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్ఐసీతో రూ.33 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించిందన్న వాషింగ్టన్ పోస్ట్ కథనం దుమారం...
By అంజి Published on 26 Oct 2025 9:39 AM IST
ప్రముఖ అడ్వర్టైజింగ్ నిపుణుడు పియూష్ పాండే (70) కన్నుమూత
భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు
By Knakam Karthik Published on 24 Oct 2025 11:53 AM IST











