తాజా వార్తలు - Page 753
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూత
చిత్ర పరిశ్రమను ఏలిన అద్భుత నటి బి సరోజాదేవి ఇక లేరు. నటి సరోజాదేవి 7 దశాబ్దాల పాటు రంగుల ప్రపంచంలో చురుకుగా ఉన్నారు.
By Medi Samrat Published on 14 July 2025 10:42 AM IST
Video: స్టంట్ చేస్తుండగా పల్టీలు కొట్టిన కారు..మాస్టర్ మృతి
తమిళ మూవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 14 July 2025 10:35 AM IST
తొలి 7 మ్యాచ్ల్లో ఆరింటిలో ఓటమి.. అయినా టైటిల్ గెలిచిన ఎంఐ న్యూయార్క్..!
ఫైనల్లో మాక్స్వెల్ జట్టును ఓడించి ముంబై జట్టు రెండోసారి ఛాంపియన్గా నిలిచింది.
By Medi Samrat Published on 14 July 2025 10:17 AM IST
Hyderabad: 14 మందిని పోలీసులకు పట్టించిన.. 'భాయ్ బచ్చా ఆగయా భాయ్' వాట్సాప్ కోడ్
డ్రగ్స్, గంజాయి బానిసలపై ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నగరంలోని ఐటీ కారిడార్లో మాదకద్రవ్యాల వినియోగం సమాచారంతో ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్...
By అంజి Published on 14 July 2025 10:05 AM IST
మోడల్ రేచల్ ఆత్మహత్య.. 50 నిద్రమాత్రలు మింగి..
పుదుచ్చేరికి చెందిన మోడాల్ శాన్ రేచల్ గాంధీ అలియాస్ శంకర ప్రియ (25) నిన్న అధిక మోతాదులో బీపీ, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు.
By అంజి Published on 14 July 2025 9:04 AM IST
7 ఏళ్ల వివాహ బంధానికి సైనా - కశ్యప్ గుడ్బై
స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జూలై 13 ఆదివారం నాడు తన భర్త పారుపల్లి కశ్యప్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది.
By అంజి Published on 14 July 2025 8:30 AM IST
6 రోజుల కిందట అదృశ్యం.. శవమై కనిపించిన 19 ఏళ్ల విద్యార్థిని
ఢిల్లీలో ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన త్రిపురకు చెందిన స్నేహ దేబ్నాథ్ అనే 19 ఏళ్ల విద్యార్థిని ఆదివారం మృతి కనిపించిందని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 14 July 2025 7:46 AM IST
Telangana: నేడే కొత్త రేషన్ కార్డుల పంపిణీ
ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందని సీఎంవో...
By అంజి Published on 14 July 2025 7:19 AM IST
విషాదం.. అన్నమయ్య జిల్లాలో లారీ బోల్తా.. 9 మంది మృతి
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిడికాయలతో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు.
By అంజి Published on 14 July 2025 7:11 AM IST
చేనేతలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు
చేనేత కార్మికులకు రాష్ట్ర మంత్రి సవిత శుభవార్త చెప్పారు. ఆగస్టు 7 నుండి నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.
By అంజి Published on 14 July 2025 6:54 AM IST
Telangana: గుడ్న్యూస్.. ఈ నెల 18లోపు ఖాతాల్లోకి డబ్బులు
మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం వడ్డీ రాయితీ డబ్బులు జమ చేస్తోంది. రూ.344 కోట్లను జిల్లాల వారీగా బ్యాంకులకు విడుదల చేసింది.
By అంజి Published on 14 July 2025 6:43 AM IST
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిన విమానం.. భారీగా చెలరేగిన మంటలు
ఆదివారం మధ్యాహ్నం ఇంగ్లాండ్లోని ఆగ్నేయ తీరంలోని లండన్ సౌథెండ్ విమానాశ్రయంలో ఒక చిన్న విమానం కూలిపోయింది.
By అంజి Published on 14 July 2025 6:32 AM IST














